సీఎం రేవంత్‌ను కలిసిన యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ లారా విలియమ్స్

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని యూఎస్‌ కాన్సులేట్‌ కాన్సుల్‌ జనరల్‌ (హైదరాబాద్‌) లారా విలియమ్స్‌ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు ముచ్చటించారు. వీరి వెంట సీఎంవో అధికారి అజిత్‌రెడ్డి కూడా ఉన్నారు.