ఆక్రమణలపై హైడ్రా అధికారులకు 78 ఫిర్యాదులు..

ఆయా ప్రాంతాల్లో జరిగే ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి హైడ్రా అధికారులు ఆ ప్రాంతాల ప్రజల వద్దకే వచ్చి విచారిస్తారని, సంబంధిత పత్రాలను ఇచ్చి విచారణకు సహకరించాలని…

Continue Reading →

ఏసీబీ వలలో సత్తుపల్లి మున్సిపల్‌ వార్డు అధికారి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో వార్డు అధికారి నల్లటి వినోద్‌కుమార్‌ అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు సోమవారం నేరుగా దొరికిపోయాడు. ఇటీవల ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా…

Continue Reading →

రాత్రివేళ సినిమాలకు మైనర్లను అనుమతించొద్దు: హైకోర్టు

సినిమా థియేటర్లకు ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగి న నిర్ణయం…

Continue Reading →

తెలంగాణ హైకోర్టులో న‌లుగురు న్యాయ‌మూర్తుల ప్ర‌మాణ‌స్వీకారం

తెలంగాణ హైకోర్టుకు కొత్త‌గా నియ‌మితులైన న‌లుగురు అద‌న‌పు న్యాయ‌మూర్తులు శ‌నివారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. జ‌స్టిస్ రేణుకా యారా, జ‌స్టిస్ నందికొండ న‌ర్సింగ్ రావు, జ‌స్టిస్ ఇ తిరుమ‌ల‌దేవి,…

Continue Reading →

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆ పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తులు రాజీనామా బాట పట్టారు. జగన్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన వైసీపీ సీనియర్‌…

Continue Reading →

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ లంచాల అడ్డాగా మారింది: ఎమ్మెల్యే రాజాసింగ్

రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింద‌ని గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవ‌డంపై…

Continue Reading →

ఈ నెల 28న న‌ల్ల‌గొండ‌లో బీఆర్ఎస్ రైతు మ‌హాధ‌ర్నాకు హైకోర్టు అనుమ‌తి

 న‌ల్ల‌గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రైతు మ‌హాధ‌ర్నాకు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. ఈ నెల 28న న‌ల్ల‌గొండ క్లాక్ ట‌వ‌ర్ సెంట‌ర్‌లో రైతు ధ‌ర్నా నిర్వ‌హించుకునేందుకు బీఆర్ఎస్…

Continue Reading →

అర్హులందరికీ రేషన్‌ కార్డులు, ఇండ్లు

తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను మం జూరు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. గ్రామసభల నిర్వహణ, ప్రజల స్పందన, నాలుగు పథకాలకు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 12 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్‌ఘన్‌పూర్‌, చేవెళ్లతోపాటు మొత్తం 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్‌ 3 మున్సిపాలిటీలను…

Continue Reading →

ఎంపీ ఈటల రాజేందర్ పై కేసు నమోదు

ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది. నారపల్లి చెందిన గ్యార ఉపేందర్ ఇచ్చిన పిర్యాదుపై పోచారం పోలీసులు 126(2),115(2),352,351(2),r/w 189(2),r/w 191(2) బిఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు…

Continue Reading →