మైనింగ్‌పై మైలారం గరంగరం

నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, మైలారంలో జరుగుతున్న మైనింగ్ పనులను తక్షణం నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. మైనింగ్ పనులు నిలిపివేయాలని కోరుతూ గత కొద్దిరోజులుగా తీవ్ర…

Continue Reading →

సింగరేణి కాలుష్యానికి ఒకరి బలి

సింగరేణి కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన బుర్రా తుకారాం…

Continue Reading →

నా భార్య ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి : సినీ జర్నలిస్టు ప్రభు

తన భార్య ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో బాధ్యుల పేర్లు స్పష్టంగా చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని సినీ జర్నలిస్టు ప్రభు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో…

Continue Reading →

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌ర ప్ర‌క్రియ‌, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిదేన‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

Continue Reading →

100 శాతం రుణ‌మాఫీ అయింద‌ని నిరూపిస్తే..మా ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరిలోనైనా వంద శాతం రుణ‌మాఫీ అయింద‌ని రాసిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్…

Continue Reading →

రైతు కూలీలకు 12 వేలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రజల దృష్టిని మళ్లించడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎత్తుగడలు వేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. బిఆర్ఎస్ పోరాటం చేయడంతోనే కాంగ్రెస్ రైతుభరోసా ఇచ్చిందని చెప్పడానికి ప్రయత్నాలు…

Continue Reading →

మూసీలోకి యథేచ్ఛగా రసాయన వ్యర్థాలు.. చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న పీసీబీ అధికారులు

మూసీలో రసాయన వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలపై, రసాయన పరిశ్రమలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు…

Continue Reading →

కొత్త రేషన్‌కార్డుల మార్గదర్శకాలు

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు(ఆహార భద్రత కార్డులు) మంజూరుపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డులు లేనివారికి అవకాశం కలుగుతుంది. మంత్రివర్గ…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్

 ఓ కాంట్రాక్టు ఉపాధ్యాయురాలు నుంచి లంచం(Bribe) తీసుకుంటూ ప్రిన్సిపాల్‌ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో గురువారం…

Continue Reading →

చెరువులు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టం : హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నా ఇరిగేషన్‌ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శంషాబాద్‌ మున్సిపాలిటీలోని గొల్లవానికుంట, ధర్మోజికుంటలు…

Continue Reading →