కాంగ్రెస్‌లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు..

కాంగ్రెస్‌లో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మంగళవారం శాసనసభ కార్యదర్శి పార్టీ మారిన పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. పార్టీ…

Continue Reading →

ప్రకృతి వనంగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక పాలసీని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు…

Continue Reading →

తెలంగాణ సాంస్కృతిక వైభవం నాగోబా జాతర: సీఎం రేవంత్‌ రెడ్డి

ఆసియాలోనే రెండో అతిపెద్ద ఆదివాసి వేడుక అయిన నాగోబా జాతర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సోమవారం రాత్రి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబాకు…

Continue Reading →

ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం విద్యుత్తు శాఖ ఏఈ 20 వేలు లంచం

ట్రాన్స్‌ఫార్మర్‌ మంజూరు కోసం విద్యుత్తు శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కాళ్లకల్‌లోని…

Continue Reading →

ఆక్రమణలపై హైడ్రా అధికారులకు 78 ఫిర్యాదులు..

ఆయా ప్రాంతాల్లో జరిగే ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి హైడ్రా అధికారులు ఆ ప్రాంతాల ప్రజల వద్దకే వచ్చి విచారిస్తారని, సంబంధిత పత్రాలను ఇచ్చి విచారణకు సహకరించాలని…

Continue Reading →

ఏసీబీ వలలో సత్తుపల్లి మున్సిపల్‌ వార్డు అధికారి

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో వార్డు అధికారి నల్లటి వినోద్‌కుమార్‌ అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు సోమవారం నేరుగా దొరికిపోయాడు. ఇటీవల ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా…

Continue Reading →

రాత్రివేళ సినిమాలకు మైనర్లను అనుమతించొద్దు: హైకోర్టు

సినిమా థియేటర్లకు ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగి న నిర్ణయం…

Continue Reading →

తెలంగాణ హైకోర్టులో న‌లుగురు న్యాయ‌మూర్తుల ప్ర‌మాణ‌స్వీకారం

తెలంగాణ హైకోర్టుకు కొత్త‌గా నియ‌మితులైన న‌లుగురు అద‌న‌పు న్యాయ‌మూర్తులు శ‌నివారం ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. జ‌స్టిస్ రేణుకా యారా, జ‌స్టిస్ నందికొండ న‌ర్సింగ్ రావు, జ‌స్టిస్ ఇ తిరుమ‌ల‌దేవి,…

Continue Reading →

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆ పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తులు రాజీనామా బాట పట్టారు. జగన్‌కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన వైసీపీ సీనియర్‌…

Continue Reading →

రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ లంచాల అడ్డాగా మారింది: ఎమ్మెల్యే రాజాసింగ్

రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారింద‌ని గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవ‌డంపై…

Continue Reading →