తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి కులగణన

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కులగణన సర్వే ప్రారంభం కానున్నది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజులపాటు ఇండ్ల జాబితా నమోదు (హౌస్‌లిస్టింగ్‌) కార్యక్రమం చేపడతారు.…

Continue Reading →

గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం

ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అవుతున్న గిరిజన బాలిక సాయిశ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా , జైనూరు మండలం,…

Continue Reading →

టీటీడీ బోర్డు మెంబర్స్‌ లో తెలంగాణకు చెందిన ఐదుగురికి చోటు

 టీటీడీ పాలక మండలి కొత్త సభ్యుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. చైర్మన్‌గా బీఆర్‌ నాయుడితో పాటు మరో 24 మంది సభ్యుల పేర్లను ప్రకటించింది. సభ్యుల్లో…

Continue Reading →

టీటీడీ బోర్డు చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం

తిరుమల, తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 24 మంది సభ్యులతో కూడిన బోర్డును ప్రభుత్వం…

Continue Reading →

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి…

Continue Reading →

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

“చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.…

Continue Reading →

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు…

దీపావళి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ ప్రజలందరికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు…

Continue Reading →

కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు : పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి

ఆక్రమంగా గాలి, నీరు, భూమిలోకి రసాయన వ్యర్ధాలు, విష వాయువులను వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని తెలంగాణ కాలుష్య నియంత్రణ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లు బ‌దిలీ..

తెలంగాణ రాష్ట్రంలో మ‌ళ్లీ ఐఏఎస్ ఆఫీస‌ర్ల బ‌దిలీలు జ‌రిగాయి. ఈసారి 13 మంది ఐఏఎస్ ఆఫీస‌ర్ల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రంగారెడ్డి కలెక్టర్…

Continue Reading →

వ్యర్థాలను వదిలితే అరబిందో కంపెనీని తగలబెడుతా.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అరబిందో కంపెనీని తగలబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యర్థాలను వదిలితే ఫార్మా కంపెనీలను తగలబెడుతా.. రైతుల భూములు నాశనం చేద్దామనుకుంటున్నారా..? అని…

Continue Reading →