రూ.లక్ష.. 50 వేలు.. 30 వేలు !

లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు శాఖ ఉద్యోగులు ఎంత చిన్న మొత్తమైనా ఫిర్యాదు చేయండి: ఏసీబీ ప్రభుత్వ ఉద్యోగి…

Continue Reading →

కాలుష్య కోరలు !

కంపెనీల నుంచి వెలువడుతున్న కెమికల్ పొగ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం పంటలు నష్టపోతున్నామని రైతుల ఆవేదన పట్టించుకోని సంబంధిత అధికారులు షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో…

Continue Reading →

తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య పున‌ర్విభ‌జ‌న అంశాలపై ఫోక‌స్‌.. నివేదిక సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం

జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య అప‌రిష్కృతంగా ఉన్న పునర్విభజన అంశాలపై ముఖ్యమంత్రి ఏ రేవంత్…

Continue Reading →

ప్రజారోగ్యానికి కాలుష్యపు కాటు

కాలుష్య నివారణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణ యోగ్యం కాని విధానాలతో ప్రయోగాలు చేస్తూ రోజు రోజుకు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పాలకులు…

Continue Reading →

ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌పై రేపు కేటీఆర్ స‌మావేశం

తెలంగాణ వ్యాప్తంగా లోక్‌స‌భ ఎన్నిక‌లు ముగిశాయి. ఇక న‌ల్ల‌గొండ – వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మిగిలింది. ఈ నేప‌థ్యంలో ఈ మూడు…

Continue Reading →

కొడంగ‌ల్‌లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఆయ‌న భార్య గీత‌, కూతురు నైమిషాతో క‌లిసి ఓటు హ‌క్కు…

Continue Reading →

పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతోపాటు లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. పులివెందుల భాకరాపురం జయమ్మ కాలనీలోని 138వ పోలింగ్‌ కేంద్రంలో…

Continue Reading →

చింత‌మ‌డ‌క‌లో ఓటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంప‌తులు

 సిద్దిపేట జిల్లాలోని చింత‌మ‌డ‌క‌లో బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఆయ‌న స‌తీమణి శోభ త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఓటింగ్.. పలుచోట్ల విద్యుత్‌ సమస్యతో ఆలస్యం‌: సీఈవో వికాస్‌ రాజ్‌

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్‌ చురుగ్గా, ప్రశాంతంగా జరుగుతున్నదని చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ వికాస్‌ రాజ్ (CEO Vikas Raj) అన్నారు. వర్షాలు, విద్యుత్‌ సమస్యల వల్ల…

Continue Reading →

కాలుష్యానికి ‘కొత్త’ కళ్లెం.. సరికొత్త పదార్థాన్ని కనుగొన్న యూకే, చైనా శాస్త్రవేత్తలు

కార్బన్‌ డయాక్సైడ్‌తో పాటు పలు గ్రీన్‌హౌస్‌ వాయువులను శోషించుకొని, కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని యూకే, చైనాకు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధృవ అణువులు సమృద్ధిగా ఉండే…

Continue Reading →