బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి…
శ్రామికుల విజయస్ఫూర్తిని చాటేరోజు ‘మే డే’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి కేసీఆర్ శుభాకాంక్షలు…
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆల్విన్ హెర్బల్ పరిశ్రమలో (Allwyn Pharma) మళ్లీ మంటలు వ్యాపిస్తున్నాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలాయి. దీంతో మంటలు…
ఒక బిల్డర్ కు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ముడుపులు స్వీకరించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాతా పవన్ కుమార్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం బుద్ధ…
రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద ఆల్విన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హెర్బల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.…
ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను బుధవారం ఉదయం 11గంటలకు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా…
బొల్లారంలోని(Bollaram) ట్రాన్స్కో ఉద్యోగి(Transco employee) ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు(ACB raids) చేపట్టారు. రూ.34 లక్షలు, 20 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ శాఖలో ఏఈగా…
‘ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా..?’ అని బీఆర్ఎస్ సీనియర్…
ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్ కోరారు. మంగళవారం హైదరాబాద్లోని…
ఈసీని వివరణ కోరిన హైకోర్టు ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ…









