రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నటుడు సాయి సుశాంత్రెడ్డి మొక్కలు నాటారు. అభినవ్ గోమటం విసిరిన స్వీకరించారు. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని…
శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి తెలుగురాష్ర్టాల వినియోగంపై ఈ నీటి సంవత్సరంలో కృష్ణాబోర్డు తొలి ఉత్తర్వులను జారీచేసింది. రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో సంప్రదింపుల తర్వాత తెలంగాణకు 37.672,…
సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందంటూ బుధవారం…
టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ దిగ్గజాలు, సీని…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. మహమ్మారి బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.…
అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం కోసం జరుగుతున్న భూమిపూజలో ‘జై శ్రీరామ్’ పేరు ఉన్న 9 ఇటుకలను వినియోగించినట్లు పూజారులు తెలిపారు. దేశవిదేశాల్లోని రామ భక్తులు వీటిని…
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అయోధ్యలో పారిజాత మొక్కను నాటారు. భవ్య రామ మందిర నిర్మాణానికి భూమిపూజకు ముందు అక్కడి రామ్లల్లాను ఆయన దర్శించుకుని సాష్టాంగ సమస్కారం…
ఇతిహాస పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్యకు ఇవాళ ప్రధాని మోదీ వెళ్లారు. శ్రీరామ జన్మభూమి వద్ద రామాలయ నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అయితే భారతీయ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 64,147 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 9,747 కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్-19…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జన్మదినం పురస్కరించుకొని జన్మదిన శుభాకాంక్షలు…









