ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. గడిచిన రెండురోజులు రికార్డుస్థాయిలో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా శనివారం 9,276 కేసులు నమోదు…
ఇప్పటికే కోటికి పైగా మొక్కలను నాటాను. భవిష్యత్లో సీడ్తో మరో 3 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నానని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య స్పష్టం…
టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో…
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు (60) మృతిచెందారు. నెలరోజుల కిందట ఆయకు కరోనా పాజిటివ్గా తేలడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం…
హిందుస్తాన్ షిప్ యార్డులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాద ఘటన వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.…
విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హిందూస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది కూలీలు మృతి చెందారు. క్రేన్ కింద మరికొందరు చిక్కుకున్నట్లు…
తిరుమలలోని స్వామివారిని శుక్రవారం 4,984 భక్తులు దర్శించుకున్నారు. 1540 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయానికి రూ.35లక్షల…
లాక్డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు, రవాణా రంగంలో ఉన్నవారికి పెద్ద ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్…
నల్లగొండ జిలాల్లోని చింతపల్లి, కొండమల్లేపల్లి మండలాల్లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యటించారు. హరితహారంలో భాగంగా పలు చోట్ల మొక్కలు నాటారు. చింతపల్లిలో ఎవెన్యూ ప్లాంటేషన్…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ప్రముఖ యాంకర్ రవి మొక్కలు నాటారు. దేత్తడి హారిక, ఆర్టిస్ట్ శ్యామల విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించిన రవి నానక్రాంగూడలోని రామానాయుడు…









