ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకుండా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. గత మూడు రోజులుగా ప్రతి రోజు…
ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 26,778 మంది వైద్య సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీ సీఎం జగన్మోహన్…
ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. దీంతో మూడు రాజధానులకు అధికారికంగా అనుమతి…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్కుమార్ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గవర్నర్…
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతో సంతోషంగా ఉందని మూవీ డైరెక్టర్ దేవా కట్టా అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం ఒక్కడితో మొదలై…
ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. వరుసగా రెండురోజులు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గడిచిన 24…
ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భర్తీకి షెడ్యూల్ విడుదలయింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ గురువారం…
ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 1వ తేదీ నుంచి పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని ఏపీ పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2,20,385 పెన్షన్లను అందజేస్తున్నామని ఆయన…
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొప్పన మోహనరావు(75) బుధవారం కన్నుమూశారు. కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం…
ఆదాయపు పన్ను సమర్పించడానికి గడువును ప్రభుత్వం మరోమారు పొడిగించింది. 2018-19 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఐటి రిటర్నులను సెప్టెంబర్ 30 వరకు చెల్లించవచ్చని కేంద్ర ప్రత్యక్ష పన్నుల…









