ఆంధ్రప్రదేశ్లో మరో కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ గ్రామంలో ఉన్న వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కెమికల్ ఫ్యాక్టరీలో…
సాహితీ శిఖరం సినారె. మారుమూల పల్లె నుంచి మహోన్నత స్థాయికి ఎదిగిన మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఎల్లలు దాటిన రచనలతో ఉమ్మడి…
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 3,064 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 52,622కి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్, ఎండీలను నామినేట్ చేసింది. ఈ మేరకు మంగళవారం రోజున ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…
ప్రముఖ సినీ నటులు, రచయిత రావి కొండలరావు కన్నుమూశారు. రావికొండల రావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన సినీ రచయితగానే కాకుండా…
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మకు జీహెచ్ఎంసీ రూ.4వేల జరిమానా విధించింది. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘పవర్స్టార్’కు సంబంధించిన పోస్టర్లను బహిరంగ ప్రదేశాల్లో అంటించినందుకుగాను జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ఫోర్స్మెట్ సెల్…
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన స్కూళ్ల ప్రారంభాన్ని రాష్ట్రంలో సెప్టెంబర్ 5న ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో…
నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. మన జీవితంలో ప్రకృతి ప్రాముఖ్యతను, దాన్ని ఎందుకు పరిరక్షించాలో గుర్తుచేసే మరో ముఖ్యమైన రోజు నేడు. ప్రకృతి పరిరక్షణ గురించి…
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.…
ఏపీ సర్కారుకు హైకోర్టులో మరో సారి చుక్కెదురైంది. తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో…









