ఏపీలో కొత్తగా 6,051 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్‌ స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 16 లక్షల 86 వేల 446 మందికి కరోనా పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 43,127 మందికి…

Continue Reading →

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో స్నేహా రెడ్డి

తెలంగాణలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటుతున్న సంగతి…

Continue Reading →

ఏపీలో ల‌క్ష దాటిన క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగున్న‌ది. గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌తి రోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి…

Continue Reading →

హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలి : నల్లగొండ జిల్లా జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం గుంటిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హరితవనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ హరితవనంలో విస్తృతంగా మొక్కలు నాటాలని జెడ్పీ చైర్మన్…

Continue Reading →

మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం : మంత్రి అల్లోల

ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఆరో విడుత హరితహారంలో భాగంగా.. జిల్లాలోని సారంగాపూర్ మండలం…

Continue Reading →

బాలానగర్‌లో ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో పేలిన రియక్టర్

బాలానగర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్‌ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో…

Continue Reading →

ఇంధన పొదుపులో ఏపీ బెస్ట్‌

పారిశ్రామిక ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్‌ పురోగతి సాధిస్తోందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రశంసించింది. రాష్ట్ర ఇంధన శాఖ ఈ విషయాన్ని…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 7,627 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 7,627 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96,298కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల…

Continue Reading →

సోనూసూద్‌ దాతృత్వం రైతు కుటుంబానికి ట్రాక్టర్‌ సాయం

సామాజిక సేవలో ముందుం డే ప్రముఖ నటుడు సోనూసూద్‌ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చిత్తూరు జిల్లాలోని మహల్‌ రాజపల్లిలో నాగేశ్వరరావు టీ స్టాల్‌ నడుపుతూ…

Continue Reading →

లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో చిరంజీవి, డైరెక్ట‌ర్లు

 రాజ్య‌స‌భ‌ ‌స‌భ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మం ఉద్య‌మంలా కొన‌సాగుతుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్…

Continue Reading →