పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సిదిరి అప్పలరాజు

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ విస్తరణ జరిగిన విషయం తెలిసింది. ఈ సందర్భంగా సిదిరి అప్పలరాజు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా ఆయన నేడు బాధ్యతలు…

Continue Reading →

ఏపీలో 88,671కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 90వేలకు చేరువైంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 7,813 కరోనా కేసులు నమోదు కాగా, 52…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ సర్టిఫికెట్ల కాలపరిమితి నాలుగేళ్లకు పెంపు : మంత్రి ధర్మాన కృష్ణదాస్

ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ సర్టిఫికెట్ల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతున్నట్లు రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెల్లడించారు. శనివారం రెవెన్యూ,స్టాంప్‌, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు…

Continue Reading →

బలహీన వర్గాల ఉద్యమనేత సాంబ‌శివ‌రావు క‌న్నుమూత‌

బడుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఉద్య‌మ‌నేత సాంబ‌శివ‌రావు అలియాస్ ఉసా క‌న్నుమూశారు. రెండు రోజుల‌క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయ‌న ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం రాత్రి తుదిశ్వాస విడిచారు.…

Continue Reading →

27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ  భారీగా పెరిగిపోతున్న  నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ   అన్ని రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో   సమావేశంకానున్నారు.   ఈనెల 27న  ముఖ్యమంత్రులతో  వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా …

Continue Reading →

కాలుష్య తీవ్రతను తెలిపే ‘టీఎస్‌ ఎయిర్‌’ యాప్

హైదరాబాద్‌లో కాలుష్య తీవ్రతను ప్రజలు సులభంగా తెలుసుకునేలా ప్రభుత్వం ‘టీఎస్‌ ఎయిర్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. త్వరలోనే ఈ యాప్‌ను కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) ప్రారంభించనున్నది.…

Continue Reading →

ఏపీలో ఒక్కరోజే 8,147 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నానాటికి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో కరోనా నిర్ధారణ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు నిర్వహించిన…

Continue Reading →

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా..నల్లగొండ జిల్లాలో 7,000 మొక్కలు నాటిన టీఆర్ఎస్ శ్రేణులు

నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. హాలియ మున్సిపాలిటీ కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో…

Continue Reading →

కోవిడ్‌ చికిత్సకు అదనంగా రూ.1000 కోట్లు: ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌…

Continue Reading →

హ్యాపీ బర్త్‌డే డియర్‌ బ్రదర్‌ తారక్‌ : సీఎం జగన్‌

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  ‘నా ప్రియమైన సోదరుడు తారక్‌కు జన్మదిన…

Continue Reading →