తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనంగా మారిన ‘పవర్ స్టార్’ సినిమాపై ఊహించినట్లుగానే ట్విస్ట్ చోటుచేసుకుంది. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆఫీసుపై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే…
ఆంధ్రప్రదేశ్లో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 7998 కేసులు నమోదు అయ్యాయి. 61 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు…
జోగులాంబ గద్వాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ డీఎంహెచ్ఓ ఏసీబీ అధికారులకు చిక్కారు. వడ్డేపల్లి మండలంలో మెడికల్ ఆఫీసర్ గా పని చేస్తున్న డాక్టర్ మంజులకు కాకతీయ మెడికల్ కాలేజీలో…
సింగరేణి సంస్థ తెలంగాణాకు హరితహారం కార్యక్రమంతో పాటు.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘వృక్షారోపన్ అభియాన్’ కార్యక్రమం కింద ఈ ఏడాది 35.47 లక్షల మొక్కలను…
భవిష్యత్తులో అంగన్వాడీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్వాడీల్లో నాడు-నేడు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం..ప్రసవం అయిన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయంపై స్పందించిన ఆయన తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అయినా తాను…
ప్రముఖ బాలల హక్కుల సంఘం నేత పి.అచ్యుతరావు కరోనా బారిన పడి మరణించారు. ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతున్న ఆయన మలక్ పేట యశోద…
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6,045 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 64,713కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్…
నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు మంత్రులతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని రాజ్భవన్లో మధ్యాహ్నం…
ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం…









