ఏపీలో ‘పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం జగన్‌

‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించి మొక్క‌లు నాటిన అనూప్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడత లో బాగంగా ప్రముఖ దర్శకులు సతీష్ వేగేశ్న ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి…

Continue Reading →

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని గవర్నర్‌ ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా తిరిగి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను నియమించాలని రాష్ట్రగవర్నర్‌ బిశ్వ భూషణ్‌  రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు  ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గవర్నర్‌ లేఖ…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 4,994 కరోనా పాజిటివ్ కేసులు.. 62 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 62 మంది కరోనాతో మృత్యువాత పడ్డారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా…

Continue Reading →

సింహాచలం ఆలయ ట్రస్ట్‌ బోర్డులో ముగ్గురు సభ్యుల నియామకం

సింహాచలం ఆలయ ట్రస్ట్‌ బోర్డులో నూతనంగా ముగ్గురు సభ్యుల నియామకం జరిగింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేవీ నాగేశ్వరరావు, పార్వతీదేవి,…

Continue Reading →

ఏపీలో రేపు ‘జగనన్న పచ్చతోరణం, 20 కోట్ల మొక్కలే లక్ష్యం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇబ్రహీంపట్నంలో రేపు (బుధవారం) ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు వసంత…

Continue Reading →

టీటీడీలో దర్శనాలు నిలుపుదల చేయం : టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి

భక్తుల ద్వారా కరోనా సోకలేనందున తిరుమల, తిరుపతి దేవస్థానంలో దర్శనాలను నిలుపుదల చేయబోమని టీటీడీ బోర్డు ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుపతి పట్టణంలో లాక్‌డౌన్‌ అమలులో…

Continue Reading →

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన అనుపమ..మ‌రో 12 మందికి ఛాలెంజ్‌

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు సాగుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులే…

Continue Reading →

అమూల్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమ రంగంలో మరో కీలక అడుగు పడింది. అమూల్‌తో  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవగాహన  ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలపై స్పెషల్‌ చీఫ్‌…

Continue Reading →

రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ..

రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని సీఎం జగన్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ…

Continue Reading →