టీటీడీలో కరోనా కలకలం .. 140 మందికి పాజిటివ్

తాజాగా టీటీడీలో 140 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కరోనా వైరస్ వల్ల…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 2,593 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. రోజు రోజుకు వేలల్లో కేసులు పెరుగుతున్నాయి. గురువారం కొత్తగా 2,593 కరోనా కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.…

Continue Reading →

టీటీడీ అధికారులతో వైవీ సుబ్బారెడ్డి భేటీ

టీటీడీ అధికారులతో ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. కరోనా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విపత్తులోనూ ఆలయంలో అన్ని కైంకర్యాలు, ఉత్సవాలు…

Continue Reading →

ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృత పరుస్తాం : ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

‘‘ వైద్యం కోసం ఎవరూ కూడా అప్పులపాలు కావొద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన మందులను అందుబాటులో ఉంచుతా’’మని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆరోగ్యశ్రీ ని…

Continue Reading →

ఏపీలో కోటి మొక్కలతో వన మహోత్సవం

ఈ నెల 22న సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు కోటి మొక్కలు నాటి ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమాన్ని…

Continue Reading →

జూరాల నుంచి శ్రీశైలానికి చేరిన వరద

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.  వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఆల్మట్టి, నారాయణ్‌ పూర్‌ ప్రాజెక్టుల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. మరోవైపు జూరాల…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముడవ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి తన…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన కృష్ణుడు

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన బర్త్ డే సందర్భంగా సంతోష్ కుమార్ గారు ఇచ్చిన ఛాలెంజ్…

Continue Reading →

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

 ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన  సచివాలయంలో జరిగిన కేబినెట్‌ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇందులో భాగంగా కొత్త…

Continue Reading →

అసోం వరదలు.. కాజీరంగ నేషనల్‌ పార్కులో 66 జంతువులు మృతి

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే 59 మంది మృతిచెందగా 33 లక్షలకుపైగా జనం దీనికి ప్రభావితులయ్యారు. అయితే వరదల కారణంగా గోలాఘట్‌ సమీపంలోని కాజీరంగ నేషనల్…

Continue Reading →