ఎమ్మెల్సీగా డొక్కా ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీగా ఎన్నికైన డొక్కా మాణిక్యవరప్రసాద్‌  మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. మండలీ అధికారులు ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. గత నెలలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు  వైఎస్సార్‌ పార్టీ…

Continue Reading →

పరవాడ సంఘటన దురదృష్టకరం : ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్

విశాఖ జిల్లా పరవాడ రాంకీ ఫార్మాసిటీలో  అగ్నిప్రమాదం సంఘటన జరగడం దురదృష్టకరమని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఫార్మా, రసాయనాల పరిశ్రమల్లో నిర్వాహకులు భద్రత ప్రమాణాలు…

Continue Reading →

ఏపీలో ‘పది’ విద్యార్థులందరూ పాస్‌

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థులందరికీ ప్రభుత్వం తీపి కబురు తెలియజేసింది. ఎస్‌ఎస్‌సీ, ఎఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌పరీక్షలన్నీ రద్దు చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి నాటికి నమోదైన…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 1,916 కరోనా పాజిటివ్ కేసులు…ఒక్కరోజే 43 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీగా పెరుగుతున్నాయి. అక్కడ మరణాలు కూడా అదేస్థాయిలో చోటుచేసుకుంటుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఏపీలో గడిచిన 24 గంటల్లో కరోనాతో…

Continue Reading →

విశాఖ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం

రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్ లో పేలుడు ఒకరికి గాయాలు.. మిగతా వారంతా క్షేమం విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ…

Continue Reading →

ఏపీలో ప్రవేశ పరీక్షలు వాయిదా

ఏపీలో కరోనా విజృంభిస్తుండడంతో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది. సెప్టెంబర్‌ మూడో వారానికి ప్రవేశ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన కాకతీయ విశ్వవిద్యాలయం అధికారులు, సిబ్బంది

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత అందరి పై ఉంది అని తెలంగాణా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్, ఆచార్య తుమ్మల…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో శర్వానంద్

* పార్కు దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన శర్వానంద్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడత కార్యక్రమం మహా ఉద్యమంలా…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా 1935 క‌రోనా పాజిటివ్ కేసులు.. 37 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 1,935 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 37 మంది మ‌ర‌ణించిన‌ట్లు…

Continue Reading →

మాజీ మంత్రి పితాని కుమారుడికి హైకోర్టు షాక్‌

ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ తిరస్కరణ.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించినఈఎస్‌ఐ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట సురేష్‌ సహా మరో ఇద్దరి ముందస్తు బెయిల్…

Continue Reading →