కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం జగన్‌ సమీక్ష

రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్‌ ఛానల్లో పెట్టి…

Continue Reading →

భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం – పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

వరంగల్‌ రూరల్‌ ల్భూపాలపల్లి హరితహారం కార్యక్రమంలో భాగంగా గీసుగొండ మండలంలోని ఊకల్ శివారులో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండా…

Continue Reading →

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి : విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని దుద్దాగు గ్రామంలో స్థానిక…

Continue Reading →

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌

హరితహారం కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని ముస్తఫానగర్ అగ్రహారం రోడ్డులో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి…

Continue Reading →

టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా

టీటీడీలో పని చేస్తున్న 91 మంది సిబ్బందికి కరోనా సోకిందని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దీంతో టీటీడీలో ఎక్కువ టెస్టులు చేయాలనీ అధికారులకు సూచించినట్టు…

Continue Reading →

ఏపీలో కొత్త‌గా మరో 1,933 క‌రోనా కేసులు.. 19 మంది మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 1,933 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించిన‌ట్లు…

Continue Reading →

ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ…

Continue Reading →

శబ్ద, వాయు కాలుష్యం.. కొలతకు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపై వాహనాల నుంచి వెల్లువడే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యంలో కార్బన్‌డైయాక్సైడ్‌ స్థాయిలను తెలుసుకునేందు సైబర్‌…

Continue Reading →

ఏపీలో కొత్తగా మరో 1775 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,775 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు నుంచి వచ్చిన  34 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో నలుగురికి కరోనా…

Continue Reading →

అడవుల రక్ష‌ణ‌కు అహర్నిశలు కృషి : రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా క్షీణించిన అడ‌వుల్లో పెద్ద ఎత్తున్న మొక్క‌లు నాటడ‌మే కాకుండా అట‌వీ సంప‌ద‌ను కాపాడేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప‌కడ్బందీ  చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని రాష్ట్ర అట‌వీ,…

Continue Reading →