ప్రకృతితో పరాచకాలొద్దు..!

మానవ తప్పిదాల వల్ల విపత్తులు ఒకదానివెంట ఒకటి తోసుకువస్తున్నాయి. ఆపార ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతున్నాయి. వాతావరణంలో తలెత్తుతున్న అనేక మార్పులు ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయి. ఒక్క…

Continue Reading →

టీటీడీ అధికారుల తీరుపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆవేదన

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న సిఫారసు…

Continue Reading →

మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ జానయ్య

మెదక్ మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగాయి. మెదక్ మున్సిపాలిటీ 2వ వార్డ్‌కు చెందిన…

Continue Reading →

గ్రూప్-2 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన టీజీపీఎస్సీ

 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచింది. 783 పోస్టుల భర్తీకి…

Continue Reading →

శ్రీచైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు

శ్రీచైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్‌లోని హెడ్‌ ఆఫీస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎపి, తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. అధికారులు…

Continue Reading →

నల్లమల అడవులలో అగ్ని ప్రమాదం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని నల్లమల అడవులలో కార్చిచ్చు రాజుకున్నది. నాలుగైదు రోజుల నుంచి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. దాదాపు 100 ఎకరాల్లో…

Continue Reading →

టీఎన్జీవో కోశాధికారి శ్రీనివాసరావు మృతి

టీఎన్జీవో కోశాధికారి, ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్‌ బొట్టు శ్రీను, అలియాస్‌ తెలంగాణ శ్రీను ఆదివారం మృతిచెందారు. గతంలో బ్రెయిన్‌…

Continue Reading →

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్‌ నేత డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్‌ నేత డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ పేరును పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్‌ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ…

Continue Reading →

 పరిశ్రమల కాలుష్యాన్ని నివారించాలని బాచుపల్లిలో భారీ ర్యాలీ..

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు పరిశ్రమల కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు. గత కొంతకాలంగా…

Continue Reading →

పచ్చని అడవిని కాలుష్యం చేస్తామంటే ఊరుకోము : జేఏసీ నాయకులు

ప్యారానగర్‌లో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసి అడవిని కాలుష్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు…

Continue Reading →