కొత్త సీఎస్ గా రామకృష్ణారావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కుడ్లిగి రామకృష్ణారావు (1991) నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈనెలాఖరుకు…

Continue Reading →

ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం

 హైదరాబాద్‌కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ (వెటిరో టైల్స్) సంస్థ శుక్రవారం శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళంగా అందించింది. ఈ…

Continue Reading →

ఉగ్రదాడిపై ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా మద్దతిస్తాం : రాహుల్‌గాంధీ

భారతీయులంతా ఐక్యంగా ఉండటం చాలా అవసరమని, తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు.…

Continue Reading →

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎందే విజయం

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం ఘన విజయం సాధించింది. ఎంఐఎంకు 63 ఓట్లు రాగా బిజెపికి 25 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి గౌతమ్…

Continue Reading →

భూదాన్ భూముల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లా పాత్రపై హైకోర్టు విస్మయం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నం. 181, 182, 194, 195లో భూదాన్‌ భూములు అన్యాక్రాంతం కావడంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు…

Continue Reading →

భూసమస్యలు పరిష్కరించేందుకే భూభారతి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భూసమస్యలు పరిష్కరించడానికే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి చెప్పారు. బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలకేంద్రంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో…

Continue Reading →

ఉగ్రదాడి మృతులకు సిఎం రేవంత్ రెడ్డి నివాళి..

 పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గురువారం…

Continue Reading →

పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలి: కేంద్రం ఆదేశం

పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి.. కేంద్రం ప్రతిదాడిని ప్రారంభించింది. భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులకు తక్షణమే వీసా సేవలు నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెల…

Continue Reading →

కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ పర్యాటకుల కోసం‌ హెల్ప్ లైన్.. స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు చ‌ర్యలు: మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సుర‌క్షితంగా స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు తెలిపారు. ఈ…

Continue Reading →

కలలో కూడా ఊహించని రీతిలో శిక్ష ఉంటుంది.. ఉగ్రవాదులకు ప్రధాని మోదీ సీరియస్‌ వార్నింగ్‌

జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌లో ఉగ్రదాడి ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పెహల్‌గామ్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి.. అమాయకుల ప్రాణాలు…

Continue Reading →