ఐఏఎస్, ఐపీఎస్ లపై కేంద్రం నిఘా..!

ఐఏఎస్, ఐపీఎస్ లపై కేంద్రం నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వారు సర్వీసులోకి వచ్చిన కొత్తలో ఉన్న ఆస్తి ఎంత.. ఇప్పుడు ఎంత ఉన్నదనే వివరాలపై కేంద్ర నిఘా…

Continue Reading →

ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవకతవకలు..

ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవకతవకలకు పాల్పడినట్లు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. దీంతో వెంటనే వైద్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి…

Continue Reading →

ఏసీబీ వలలో విద్యుత్‌ శాఖ ఏఈ

వనపర్తి జిల్లాలో లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ ఏఈ ఏసీబీ అధి కారులకు పట్టుబడ్డాడు. ఖిల్లాఘణపూర్‌ మం డలం టీజీఎస్పీడీసీఎల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ కొండయ్య బుధవారం వనపర్తి…

Continue Reading →

ఇంట‌ర్ రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు వారం రోజుల గ‌డువు

 తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇంట‌ర్‌బోర్డు వెల్ల‌డించింది. ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు…

Continue Reading →

మహేష్‌బాబుకు ఇడి నోటీసులు

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇడి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న మహేష్ బాబు విచారణకు హాజరుకావాలని ఇడి అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.…

Continue Reading →

ఇంటర్ ఫలితాలు విడుదల

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడదలయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడదల చేశారు. ఇంటర్‌ సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత, …

Continue Reading →

తెలంగాణలో క్రషర్ల ఇష్టారాజ్యం..!

ఒక వైపు దంచి కొడుతున్న ఎండలు, మరోవైపు తాగు నీటి కోసం కొన్ని గ్రామాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అనేకం. ఇలాంటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే…

Continue Reading →

ఎపి, తెలంగాణ హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీ

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి జడ్జీల బదిలీ జరిగింది. అంధ్రప్రదేశ్, తెలంగాణలో హైకోర్టుల న్యాయమూర్తులను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కొలీజియం సిఫార్సుల మేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్…

Continue Reading →

భూ భారతితో శాశ్వత పరిష్కారం : కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్‌వీ…

Continue Reading →

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఎఫ్‌వో రవీందర్‌ రెడ్డి

 అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా 14 నుండి కొనసాగిన అగ్ని మాపక వారోత్సవాలు నేటితో ముగిశాయి. ఇవాళ చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్ని ప్రమాదాలపై…

Continue Reading →