కాంగ్రెస్ ప్రభుత్వం తమ కమీషన్ల గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికే విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడం, వాటి ద్వారా నోటీసులు ఇవ్వడం లాంటి డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్…
తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని ఈ విషయంలో మరింత అభివృద్ధి చేసేందుకు మంత్రి వర్గం ఎంతో కృషి చేస్తోందని…
రాష్ట్రంలో భూపరిపాలనను మరింత మెరుగుపరచడానికి ఖచ్చితమైన భూ రికార్డులను రూపొందించడం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ…
ఏసీబీ అధికారులమంటూ ఎవరైనా అనుమానాస్పద ఫోన్లు చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ తెలిపారు. బాధితులు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్…
ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో మంత్రులు డబ్బులు తీసుకుంటారు’ తాను వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై అటవీ పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ క్లారిటీనిచ్చారు.…
లంచం మత్తులో కొంతమంది అధికారులు తమ కుటుంబాలను చిద్రం చేసుకుంటున్నారు. కొంతమంది అధికారులకు లంచం అనే పెనుభూతం ఆవహించి దాని మాయలో పడి బంగారు భవిష్యత్తును నాశనం…
అటవీ భూముల సంరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ ఫారెస్ట్ భూములను ఎవరైనా ప్రైవేటు వ్యక్తులకు,…
తమ వద్దకు వచ్చే వివిధ కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు మామూలుగా డబ్బులు తీసుకుంటారంటూ మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్లోని…
‘‘వీకెండ్ చూసి (వారాంతంలో) చెట్లు నరకడంలో ఆంతర్యమేంటి? డజను బుల్డోజర్లతో 1000 చెట్లను నరికేశారు. దీనిని ముందస్తు ప్రణాళికతోనే చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోంది. అక్కడ చెట్ల నరికివేతకు…
హెచ్సీయూలో 120 ఎకరాల్లో చెట్ల కూల్చివేత విధ్వంసంపై గురువారం సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. చెట్ల కూల్చివేతకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని మే…









