అరుదైన జీవవైవిధ్యానికి నిలయమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో జరిగిన విధ్వంసంపై సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనం మొదలుపెట్టింది. వర్సిటీ పరిధిలోని…
అటవీశాఖ స్పందించకపోవడం వల్లే చెట్లు నరికేశారని, జంతువులు చనిపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూములపై ఆందోళన చేసినా, అటవీశాఖ స్పందించలేదని విమర్శించారు.…
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను కేంద్ర సాధికార కమిటీ పరిశీలిస్తోంది. ఈ భూముల వ్యవహారంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సుప్రీం కోర్టు.. కేంద్ర…
పీడీఎస్ బియ్యం కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో చోటుచేసుకున్నది. నిరుడు…
జమ్మికుంట సెర్ప్లో రూ.10 వేలు తీసుకుంటుండగా సీసీ పట్టివేత గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గ్రామైక్య సహాయకురాలికి నెలనెలా…
ఇంట్లో విద్యుత్ మీట ర్లో అవకతవకలకు పాల్పడ్డావంటూ వి ద్యుత్ వినియోగదారుడిని బెదిరించి 20,000 రూపాయలను వసూలు చేయడా నికి ప్రయత్నించిన ఓ విద్యుత్ అధికారిని అవినీతి…
ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడకు నెలవైన పటాన్చెరులో కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడి పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో పని…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ…
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విద్యార్థులకు, పర్యావరణ కార్యకర్తలకు, ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు…
కంచ గచ్చిబౌలిలోని భూములు, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ కోసం పోరాటం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. సమగ్ర వివరణతో నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ,…









