పర్యావరణం విషయంలో మాకు ఎవరి కితాబు అవసరం లేదు : కేటీఆర్‌

 పర్యావరణం విషయంలో తమకు కొత్తగా ఎవరి కితాబు అవసరం లేదని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంలో కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం…

Continue Reading →

హెచ్‌సీయూ విధ్వంసం ఆపండి.. ప్ర‌భుత్వాన్ని వేడుకున్న న‌టి రేణూ దేశాయ్

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని…

Continue Reading →

ఏ సర్వే చేయలేదు.. టీజీఐఐసీ ప్రకటనను ఖండించిన హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌

 గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలం ప్రభుత్వానిదే అని టీజీఐఐసీ చేసిన ప్రకటనపై హెచ్‌సీయూ రిజిస్ట్రార్‌ స్పందించారు. 2024 జూలై అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు…

Continue Reading →

 నెల రోజులు పోలీస్‌ యాక్ట్‌-30 అమలు : సంగారెడ్డి ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు 30, 30 (ఏ) పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్‌ ఓ ప్రకటనలో…

Continue Reading →

మత సామర‌స్యానికి పెట్టింది పేరు నల్ల‌గొండ : మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా మత సామరస్యానికి పెట్టింది పేరని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నల్ల‌గొండ జిల్లా…

Continue Reading →

ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. గంగాజమున తెహజీబ్‌కు తెలంగాణ నిలయమన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మైనారిటీల అభివృద్ధికి విశేష కృషి చేశామని తెలిపారు. మత…

Continue Reading →

ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్ స్పెక్టర్ కు కూలీల బతుకులంటే విలువే లేదా..?

సమాజానికి దూరంగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యవహారాలను చీకటి వ్యవహారాలు అంటారు. మరి సమాజానికి తెలియకుండా ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తుంటే వాటిని ఏ పేరుతో పిలవాలి.. అదే…

Continue Reading →

మామూళ్ల మత్తులో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ సిబ్బంది

తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ అధికారుల పనీతీరు అస్తవ్యస్తంగా తయారయ్యింది.. పరిశ్రమలలో ఉన్న లోపల కారణంగా తరుచు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటి నివారణకు అధికారులు…

Continue Reading →

టారిఫ్‌లతో ఫార్మా కుదేలు : బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి

భారత ఫార్మా రంగంపై అమెరికా విధించనున్న సుంకాలపై బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదించిన టారిఫ్‌లు ఎప్పుడైనా అమల్లోకి…

Continue Reading →

పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరం

పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరమని సుప్రీంకోర్టు బుధవారం అభిప్రాయపడింది. చట్టవిరుద్ధంగా నరికిన ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని…

Continue Reading →