పర్యావరణం విషయంలో తమకు కొత్తగా ఎవరి కితాబు అవసరం లేదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పష్టం చేశారు. హెచ్సీయూ వ్యవహారంలో కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం…
కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) పరిధిలోని…
గచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలం ప్రభుత్వానిదే అని టీజీఐఐసీ చేసిన ప్రకటనపై హెచ్సీయూ రిజిస్ట్రార్ స్పందించారు. 2024 జూలై అక్కడ ఎలాంటి సర్వే నిర్వహించలేదని స్పష్టంచేశారు. ఇప్పటివరకు…
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో నెల రోజుల పాటు 30, 30 (ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ ఓ ప్రకటనలో…
నల్లగొండ జిల్లా మత సామరస్యానికి పెట్టింది పేరని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లా…
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గంగాజమున తెహజీబ్కు తెలంగాణ నిలయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో మైనారిటీల అభివృద్ధికి విశేష కృషి చేశామని తెలిపారు. మత…
సమాజానికి దూరంగా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న వ్యవహారాలను చీకటి వ్యవహారాలు అంటారు. మరి సమాజానికి తెలియకుండా ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తుంటే వాటిని ఏ పేరుతో పిలవాలి.. అదే…
తెలంగాణ రాష్ట్రంలో ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ కార్యాలయ అధికారుల పనీతీరు అస్తవ్యస్తంగా తయారయ్యింది.. పరిశ్రమలలో ఉన్న లోపల కారణంగా తరుచు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాటి నివారణకు అధికారులు…
భారత ఫార్మా రంగంపై అమెరికా విధించనున్న సుంకాలపై బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన టారిఫ్లు ఎప్పుడైనా అమల్లోకి…
పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషులను చంపడం కన్నా ఘోరమని సుప్రీంకోర్టు బుధవారం అభిప్రాయపడింది. చట్టవిరుద్ధంగా నరికిన ప్రతి చెట్టుకు లక్ష రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని…









