హైడ్రా పేరుతో ఎవరైనా సెటిల్మెంట్లు చేస్తే కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో రంగనాథ్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు.…
గ్రూప్-1 పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా జరగలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పత్రాలను మరోసారి మూల్యాంకనం జరిపించేలా టీజీపీఎస్సీని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. జస్టిస్…
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పాటు పొడిగించారు. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ…
నిన్న ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అత్యాచాయత్నం నుంచి తనను తాను రక్షించుకునేందుకు ఓ…
ప్రభుత్వం ప్రజల పోరుపై ఉక్కుపాదం మోపుతుంది. నిన్నటి వరకు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన నిషేధాలు జిల్లా కేంద్రాలకు పాకాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్…
యూజీసీ 2025 మార్గదర్శకాలను అనుసరించి ప్రభుత్వం ఎం.ఫిల్, పిహెచ్డీ ఇంక్రిమెంట్ల రద్దుకు వ్యతిరేకంగా నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు సోమవారం నల్ల బ్యాడ్జీలు…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోట్టివేసింది. రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్…
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన శాసన…
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న దుండిగల్ తండా లు, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వెదజల్లుతున్న వాయు,…
ఆయిల్ రీసైక్లింగ్ పరిశ్రమను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించి అనారోగ్యం భారిన పడుతున్న గ్రామస్తులను కాపాడాలని మాజీ సర్పంచ్ దేవరకొండ వేణుగోపాల్ కోరారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో…









