వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాం : పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి

కాలుష్యకారక పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువులతో నిత్యం సతమతమవుతున్నామని, వెంటనే కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని తెల్లాపూర్ లోని పలు విల్లాలవాసులు వేడుకుంటున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని…

Continue Reading →

రసాయన గోదాంలో పేలుడు

 కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం, దూలపల్లి పారిశ్రామికవాడలో అక్రమంగా నిల్వ చేస్తున్న కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంట లు ఎగిసిపడ్డాయి. ఈ సంఘటన పేట్‌…

Continue Reading →

చట్టప్రకారమే కూల్చివేతలు : హైడ్రా కమిషనర్ రంగనాథ్

నీటి వనరులు, ప్రభుత్వ భూములను రక్షించడాని కి హైడ్రా కట్టుబడి ఉంది, దాని ప్రయత్నాలలో చట్టాన్ని అనుసరిస్తూనే భగీరథమ్మ, తౌతానికుంట చెరువులోని ఆక్రమణలపై చర్యలు తీసుకొన్నదంటూ హైడ్రా…

Continue Reading →

సావిత్రీబాయి ఫూలే స్ఫూర్తితో గురుకులాలు.. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

 సకల రంగాల్లో బహుజనులను కట్టడిచేసే సామాజిక, సంప్రదాయ నిర్భందాలను బద్దలుకొట్టి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అని బీఆర్‌ఎస్‌ పార్టీ…

Continue Reading →

జ‌న‌వ‌రి 4న తెలంగాణ కేబినెట్ స‌మావేశం

జ‌న‌వ‌రి 4వ తేదీన తెలంగాణ కేబినెట్ స‌మావేశం కానుంది. సాయంత్రం 4 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కేబినెట్ స‌మావేశానికి…

Continue Reading →

 ఏపీలో సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు పదోన్నతులు

ఏపీ ప్రభుత్వం  సీనియర్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది. 2009 సంవత్సరపు బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌లు కార్తికేయ మిశ్రా, వీరపాండ్యన్‌, శ్రీధర్‌కు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు…

Continue Reading →

ఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉన్న నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో విజయానంద్‌ను నియమించారు. మంగళవారం…

Continue Reading →

ఈ ఏడాది అవినీతిలో ఆ శాఖలదే పైచేయి

2024 సంవత్సరంలో ఎసిబి(ACB) పంజా విసిరింది. ప్రధానంగా ప్రభుత్వ అధికారుల అవినీతిపై దృష్టి సారించింది. ప్రభుత్వంలోని ప్రధాన శాఖలపై దృష్టి సారించింది. అందుకనుగుణంగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఎసిబికి దొరికిన తహసీల్దార్‌..

ఎసిబి అధికారులకు మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. కరీంనగర్‌ జిల్లాలో లంచం తీసుకుంటుండగా ఓ తహసీల్దార్‌ ను ఎసిబికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శంకరపట్నం మండల…

Continue Reading →

ఎసిబి వలలో ‘రెవెన్యూ’ చేపలు

భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారుల చేతికి చిక్కారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎసిబి డిఎస్‌పి రమేష్…

Continue Reading →