అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నిఖేశ్కుమార్ను ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్…
తెలంగాణ ఏసీబీ (ACB) అధికారుల వలకు భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కుమార్ నివాసంలో ఏసీబీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఆదాయానికి…
పెరుగుతున్న కాలుష్యాన్ని కట్టడి చేయడానికి 2019 జనవరిలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్సిఎపి)ను ప్రారంభించినా, గత ఐదేళ్లలో అనుకున్న ఫలితాలు సాధించలేదు. తక్కువ కాలుష్యం కలిగిన…
నిర్మల్ జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం ల్యాండ్ అండ్ సర్వే కార్యాలయ జూనియర్ అసిస్టెంట్, అటెండర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నిర్మల్లోని బుధవార్పేట్కు చెందిన సల్ల…
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం, వికారాబాద్ జిల్లా కొడంగల్లోని దుద్యాల మండలం, లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ఉద్దేశించి అధికారులు చేపట్టిన భూసేకరణ ప్రజాభిపాయ కార్యక్రమంలో…
తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ…
పెండింగ్ బిల్లులను 31 డిసెంబర్ 2024లోపు ఇప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ విజ్ఞప్తి చేసింది. మినిస్టర్ క్యాంప్ ఆఫీసులో మంత్రి…
ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ మహబూబ్నగర్ డీఈవో రవీందర్గురువారం ఏసీబీ (ACB)కి పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉపాధ్యాయుడికి దక్కాల్సిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని…
జడ్చర్ల సమీపంలోని పోలేపల్లి సెజ్ లో ఫార్మా కంపెనీలకు కొంతమంది ప్రభుత్వ ఉచిత విద్యుత్ తో పాటు కనెక్షన్లు పొంది అక్రమంగా నీటి వ్యాపారం చేస్తున్నట్లు లోకాయక్త…
రంగారెడ్డి జిల్లా నందగామ శివారులో కాంసన్ హైజెన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో పరిశ్రమ సిబ్బంది అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.…









