తెలంగాణ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలయ్యింది. పాలిటెక్నిక్‌ డిప్లొమో విద్యార్థులు బీటెక్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన…

Continue Reading →

అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు : నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి

అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో 5 నెలల్లో ఏసీబీ వలలో 70 మంది అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఐదు నెలల్లోనే దాదాపు 70 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనిబట్టి అవినీతి, లంచాలు ఏస్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థమవుతున్నది. గత…

Continue Reading →

ఆగని పారిశ్రామిక ప్రమాదాలు

చర్యలు చేపట్టని అధికారులు పరిశ్రమల ఏర్పాటులో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా పాటించడం లేదు. దీంతో వాటి పరిసర ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. మూడు రోజుల క్రితం…

Continue Reading →

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్‌ కలెక్టర్‌ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ…

Continue Reading →

2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ప్ప‌టికీ.. నిరుద్యోగుల‌కు దూర‌మ‌య్యాం : కేటీఆర్

ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో ప్ర‌భుత్వ రంగంలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చాం.. ప్ర‌యివేటు రంగంలో 24 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించాం. అయిన‌ప్ప‌టికీ నిరుద్యోగుల‌కు, యువ‌త‌కు దూరం…

Continue Reading →

ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ మ‌ద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వ‌ర‌కు క‌విత రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు…

Continue Reading →

టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌

 టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి విడుద‌ల చేశారు.…

Continue Reading →

TS నుండి TG గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల..

తెలంగాణ రాష్ర్టాన్ని సూచించే అధికారిక సంక్షిప్త నామాన్ని ప్రభుత్వం ‘టీజీ’గా మారుస్తూ సీఎస్‌ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు,…

Continue Reading →

పోతారంలోఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దుచేయాలి

బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామశివారులో ఏర్పాటు చేసే ఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దు చేయాలని గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని…

Continue Reading →