పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని…
పరిశ్రమల వల్ల జరిగే కాలుష్యాలపై పీసీబీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని టీఎస్ పీసీబీ సభ్యులు చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు…
ఏపీలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్హ్యండెడ్గా చిక్కాడు. మచిలిపట్నంలోని పౌరసరఫరాల శాఖలో డీటీ(DT) గా పనిచేస్తున్న చెన్నూర్ శ్రీనివాస్ అనే…
ఈ నెల 18వ తేదీన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. 17 పార్లమెంట్…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశా తిలక్ను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యవర్గం ఓ ప్రకటనను విడుదలచేసింది.…
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకెళ్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ మిగిలిన పార్టీల కంటే…
లంచం తీసుకుంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు అధికారులు ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. నిందితులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరా ల్లోకి వెళ్తే..…
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి స్వగ్రామం చింతమడకలో ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకకు…
భారతీయ జనతా పార్టీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతోందని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎంగా ఉంటారని తెలిపారు.…
ధాన్యం కొనుగోళ్లలో(Gain purchases) ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని…









