లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌

రూ. 10 వేలు లంచం(Bribe) తీసుకుంటూ తూనికలు, కొలతల శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి(Rangareddy) జిల్లా తూనికలు, కొలత శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఉమారాణి…

Continue Reading →

పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు – సి.ఎస్ శాంతి కుమారి

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

Continue Reading →

వైద్య విద్యా ఇన్‌చార్జి డైరెక్టర్‌ వాణి నియామకాన్ని సస్పెండ్‌ చేసిన హైకోర్టు..

 తెలంగాణ వైద్య విద్య ఇన్‌చార్జి డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎన్‌ వాణిని ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఆమె నియామకాన్ని రాష్ట్ర హైకోర్టు సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ…

Continue Reading →

వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌లో 5,348 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ‌లో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌లోని 5,348 పోస్టుల భ‌ర్తీకి స‌ర్కార్ ప‌చ్చ‌జెండా ఊపింది. ఈ మేర‌కు ఈ నెల 16వ తేదీనే ఆర్థిక శాఖ ప్ర‌త్యేక…

Continue Reading →

తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం స్వీకారం చేసిన సీపీ రాధాకృష్ణన్‌

 తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాధే ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణస్వీకార…

Continue Reading →

లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ..

ఏప్రిల్‌ 19న పోలింగ్ జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌…

Continue Reading →

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా రేపు సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణం

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా సీపీ రాధాకృష్ణ‌న్ నియామ‌క‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాత్రికి రాధాకృష్ణ‌న్ హైద‌రాబాద్‌కు చేరుకోనున్నారు. బుధ‌వారం ఉద‌యం 11:15 గంట‌ల‌కు సీపీ రాధాకృష్ణ‌న్…

Continue Reading →

తెలంగాణలో మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌..

 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు నాలుగో దశలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నాలుగో…

Continue Reading →

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మే 13న ఎన్నిక‌లు.. జూన్ 4 ఓట్ల లెక్కింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ, లోకసభ  ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు మే 13న ఒకే విడుత‌న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. నామినేష‌న్ల‌ను ఏప్రిల్ 18…

Continue Reading →

ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు.. ఏప్రిల్‌ 19న మొదటి విడత పోలింగ్‌

కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. లోక్‌సభతోపాటే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది.…

Continue Reading →