హైదరాబాద్ నగరంలో మరో ఇద్దరు అవినీతి అధికారులు ఎసిబికి చిక్కారు. ఖైరాతాబాద్ వాటర్ వర్క్స్ సిబ్బంది శుక్రవారం ఎసిబి వలకు చిక్కారు. సీనియర్ అసిస్టెంట్ రాకేష్, పొరుగు…
ఢిల్లీ మద్యం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు…
ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక ఉద్యోగుల సాధారణ బదిలీలపై వేసవిలోనే నిర్ణయం కాలుష్యం లేని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఐఎఫ్ఎస్ ల ఖాళీల భర్తీకి కేంద్రానికి విజ్ఞప్తి అటవీ…
అక్రమ మైనింగ్ కేసులో మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.…
తెలంగాణ(Telangana)ప్రభుత్వం పలువురు అధికారులను(Many officials) బదిలీ (Transfers)చేసింది. తాజాగా ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శింగా సీహెచ్ శివలింగయ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా అశ్విని తాజీ వాకడేను…
లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ బుధవారం రెండో విడత అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలో 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది.…
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ…
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘంలో(SHRC) చైర్ పర్సన్, మెంబర్ (జ్యూడిషియల్), మెంబర్ (నాన్–జ్యూడిషియల్ ) లకు గాను ఏప్రిల్ 10 వ తేదీలోగా దారస్తులు సమర్పిం…
తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని ప్రభావితం చేసే ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయడం కోసం రెండు కమిటీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు…
తెలంగాణ అవినీతి నిరోధక శాఖ హెల్ప్లైన్ నంబర్ 1064 సేవలు ఇక నుంచి 24 గంటలూ అందుబాటులో ఉంటాయని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఎక్స్ (ట్విటర్)…









