కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్హులైన వారందరికీ తొందరలోనే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ…
మహిళల ప్రయాణ భద్రత(Women safety) పర్యవేక్షణకు ఉపయోగపడే టీ-సేఫ్ యాప్ను (T-SAFE ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రారంభించారు.…
హైదరాబాద్ : బంజారాహిల్స్ నందినగర్ నివాసంలో కేసీఆర్ నల్లగొండ లోక్సభ పరిధిలోని ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిపై సమావేశంలో చర్చిస్తున్నారు.…
పొట్టకూటి కోసం వలసొచ్చిన కూలీలను గోడ రూపంలో మృత్యువు కబళించింది. ఊపాధి కల్పిస్తున్న రైస్మిల్లే(Rice mill) వారి ఊపిరిని తీసుకుంది. రైస్ మిల్లులో గోడ కూలి(wall collapse)…
భద్రాచలం సీతారామ చంద్రుల స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.…
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో…
◆ అసమర్థ అధికారుల్ని సాగనంపాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు పరిశ్రమలు నెలకొల్పాలన్నా, ఆ పరిశ్రమలను నిర్వహించాలన్నా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి కన్సెంట్ ఫర్…
317 జీవో బాధితులు రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహను హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిశారు. ఈ…
ఏపీలో వైసీపీ పాలనలో ఇంటింటికి అందుతున్న పథకాలను చూసి ఎన్నికల్లో గెలుపొందలేమన్న ఓటమి భయంతో చంద్రబాబు బీజేపీ, జనసేనతో పొత్తులు పెట్టుకున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్(CM…
కాలుష్య నియంత్రణలో నిర్లక్ష్య ధోరణులు పెచ్చరిల్లుతున్నాయంటూ తెలంగాణ హైకోర్టు నిరుడు ఆగస్టులో అగ్గిమీద గుగ్గిలమైంది. ప్రజల ఫిర్యాదులపై తగిన చర్యలు కొరవడటం వల్ల వారంతా తమను ఆశ్రయిస్తున్నారన్న…









