87 కాలుష్య పరిశ్రమల మూసివేతకు పీసీబీ ఆదేశాలు

179 పరిశ్రమలకు హెచ్చరికలు గతేడాది తీసుకున్న చర్యలపై తాజాగా పీసీబీ నివేదిక పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నష్టం కలిగిస్తున్న.. కాలుష్య నియంత్రణ చర్యలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిశ్రమలపై…

Continue Reading →

మూడు కార్పొరేషన్లకు చైర్మన్లు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించినట్టు సమాచారం. మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఓబెదుల్లా కోత్వాల్‌, ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా తాహెర్‌ బిన్‌ హందాన్‌, క్రిస్టియన్‌…

Continue Reading →

హైకోర్టులో జీపీలు, ఏజీపీల నియామకం

ప్రభుత్వం తరఫున హైకోర్టులో కేసులను వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 మంది గవర్నమెంట్‌ ప్లీడర్లను, 44 మంది అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లీడర్లను నియమించింది. ఈ మేరకు న్యాయ…

Continue Reading →

ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు

కొందరికి పదోన్నతులు అటవీశాఖ తర్వాత పిసిబిలో.. తెలంగాణలో అధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. మంగళవారం తాజాగా రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ, మరికొందరికి పదోన్నతులు వర్తింపచేస్తూ…

Continue Reading →

అటవీ ఆక్రమణలను అరికడతాం: మంత్రి కొండా సురేఖ

*ప్రకృతే శాశ్వతం, పచ్చదనంతోనే మానవ జీవితానికి పరిపూర్ణత*మానవ మనుగడ పచ్చని అడవులు, మంచి పర్యావరణంపైనే ఆధారపడి ఉంది.*అడవుల రక్షణ కోసం అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి*మాది ఉద్యోగుల…

Continue Reading →

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కే శ్రీనివాస్‌రెడ్డి

రాష్ట్రంలో నూతన సర్కారు ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్‌ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన ఆ…

Continue Reading →

తెలంగాణ ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్యాక్షుడిగా జి చిన్నారెడ్డి

 తెలంగాణ ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్యాక్షుడిగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డి నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్యాక్షుడిగా…

Continue Reading →

మేడారం మహాజాతరను దిగ్విజయంగా పూర్తి చేశాం : మంత్రి కొండా సురేఖ

అమ్మవారి కుంకుమ భరిణె అంత పవిత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులు అనుక్షణం ఆస్వాదించేలా, జాతరను…

Continue Reading →

ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న…

Continue Reading →

ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy ) అన్నారు. నందిత తండ్రి స్వర్గీయ…

Continue Reading →