పర్యావరణ పరిరక్షణ సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణ సమితి 2023 క్యాలెండర్ ను సోమవారం నాడు హైదరాబాద్ అరణ్యభవన్ లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ…

Continue Reading →

గ్రేగోల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమలో ప్రమాదం

ఇద్దరి మృతి, ఒకరికి గాయాలు మూడు నెలల్లో రెండో ప్రమాదం మఠంపల్లి మండల కేంద్రంలోని గ్రేగోల్డ్‌ సిమెంట్‌ పరిశ్రమలో సోమవారం పెను ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు…

Continue Reading →

ఫిబ్రవరి 5న నాందేడ్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్‌ సభను విజయవంతం చేయాలి : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభకు కిన్వట్‌ తాలుకా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి…

Continue Reading →

ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఫ్లోరోసిస్‌ సమస్య అనగానే స్వామి పేరు గుర్తుకొస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వామి పోరాటం ఎందరికో…

Continue Reading →

ఫ్లోరోసిస్‌ సిస్ బాధితుడు అంశాల స్వామి మృతి

ఫ్లోరోసిస్ బాధితుడు, ఫ్లోరైడ్పై పోరాటం చేసిన ఉద్యమకారుడు అంశాల స్వామి కన్నుమూశాడు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం శివన్నగూడెం కు చెందిన స్వామి.. ప్రమాదవశాత్తు బైక్ నుంచి కింద…

Continue Reading →

ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన జమున: సీఎం కేసీఆర్‌

అలనాటి నటి జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమున జ్ఞాపకాలను సీఎం కేసీఆర్‌ స్మరించుకున్నారు. ఆమె…

Continue Reading →

ఈనెల 29న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం

బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈ నెల 29న జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రభగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంటు…

Continue Reading →

హరితహారానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు : అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానసపుత్రికైన హరితహారం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని…

Continue Reading →

బాసర సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్‌ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సకల జ్ఞానాలకు ఆదిదైవమైన సరస్వతీ దేవి అవతరించిన వసంతపంచమి సందర్భంగా…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఐపీఎస్ లను బదిలీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. కరీంనగర్,…

Continue Reading →