బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్‌ నేత డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్‌ నేత డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ పేరును పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్‌ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ…

Continue Reading →

 పరిశ్రమల కాలుష్యాన్ని నివారించాలని బాచుపల్లిలో భారీ ర్యాలీ..

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు పరిశ్రమల కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు. గత కొంతకాలంగా…

Continue Reading →

పచ్చని అడవిని కాలుష్యం చేస్తామంటే ఊరుకోము : జేఏసీ నాయకులు

ప్యారానగర్‌లో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసి అడవిని కాలుష్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు…

Continue Reading →

ఈనెల 11న బీఆర్ఎస్ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 11 వ తేదీ (మంగళవారం) నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం జ‌ర‌గ‌నుంది. పార్టీ అధినేత కేసీఆర్…

Continue Reading →

మహిళల భాగస్వామ్యంతోనే తెలంగాణ ప్రగతి: కేసీఆర్‌

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తి ని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు…

Continue Reading →

12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తొలి రోజు ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు శుక్రవారం…

Continue Reading →

ఎసిబి వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కందుకూరి శ్రీనివాస్‌

మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి నుండి లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి పట్టుబడిన సంఘటన గురువారం సాయంత్రం ధర్మపురిలో చోటు చేసుకుంది. బాధితుడు పైడిపెల్లి మహేష్…

Continue Reading →

ఎసిబి వలలో చౌటుప్పల్ విద్యుత్ శాఖ అధికారి

ఓ వ్యక్తి నుంచి రూ. 70 వేల లంచం తీసుకుంటూ ప్రత్యక్షంగా చౌటుప్పల్ విద్యుత్ శాఖ ఏడీఈ శ్యామ్‌ప్రసాద్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు తెలిపిన…

Continue Reading →

కలెక్టర్‌ కలెక్షన్ల దందా!

తెలంగాణ రాష్ట్రంలోని కొందరు ఉన్నతాధికారులు భూముల్లో వాటాలు, పర్సంటేజీల వసూళ్లలో విజృంభిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌కు అతిచేరువలో ఉండే ఓ జిల్లా కలెక్టర్‌ వ్యవహారం అందరినీ…

Continue Reading →

మల్క కొమరయ్య, అంజిరెడ్డికి ప్రధాని మోదీ అభినందన..

 తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులను మట్టికరిపించారు.…

Continue Reading →