మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ రహస్య భేటీ

మాజీ మంత్రి హ రీశ్‌రావు, ఈటల రాజేందర్ శామీర్‌పేటలో రహస్యంగా భేటీ అయ్యారని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. కెసిఆర్ ఆదేశాలతో నే హరీశ్‌రావు ఈటలను…

Continue Reading →

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని సన్మానించిన ఎండీ సజ్జనార్‌

విధి నిర్వహణలో ఆర్టీసీ సిబ్బంది నిజాయితీని నిరూపించుకున్నారు. బస్సుల్లో ప్రయాణికులు పొగొట్టుకున్న రూ.19 లక్షల విలువైన వస్తువులతో కూడిన బ్యాగులను వారికి అందజేసి మానవత్వం చాటుకున్నారు. మూడు…

Continue Reading →

ఈసారి ఘనంగా రాష్ట్రావతరణ వేడుకలు

రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఈసారి ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. జూన్‌ 2న హైదరాబాద్‌తో పాటు 32 జిల్లా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వేడుకను అధికారికంగా…

Continue Reading →

మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉండాలి.. వన మహోత్సవంపై అదనపు కలెక్టర్‌ రాధికాగుప్తా

వన మహోత్సవాన్ని ఈ ఏడు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ రాధికాగుప్తా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంపై గ్రామీణాభివృద్ధి, అటవీ,…

Continue Reading →

మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు : జడ్పీ సీఈఓ అప్పారావు

నర్సరీల్లో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట‌ జడ్పీ సీఈఓ అప్పారావు సిబ్బందిని హెచ్చరించారు. గురువారం నేరేడుచ‌ర్ల మండల పరిధిలోని సోమారం, బూరుగులతండా,…

Continue Reading →

జూన్ మొదటి వారంలో వన మహోత్సవం: అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

ఈ ఏడాది వన మహోత్స వం -2025 కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.…

Continue Reading →

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కన్నుమూత.. ప్రముఖల సంతాపం

వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.…

Continue Reading →

ఆర్మూర్‌, కూసుమంచి ఎస్ ఆర్ వో కార్యాలయాల్లో ఆధార్ -ఈ సంత‌కం

అవినీతిర‌హితంగా , పార‌ద‌ర్శ‌కంగా, స‌మయాన్ని ఆదా చేయాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే నెల 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువ‌స్తున్న నేప‌ధ్యంలో ఆధార్…

Continue Reading →

విద్యుత్ కార్మికులకు ప్రమాదభీమా.. దేశ చరిత్రలోనే ఓ రికార్డు

విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం…

Continue Reading →