తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన నలుగురు అదనపు న్యాయమూర్తులు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ రేణుకా యారా, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ ఇ తిరుమలదేవి,…
తాజా వార్తలు

ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆ పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తులు రాజీనామా బాట పట్టారు. జగన్కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన వైసీపీ సీనియర్…
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడంపై…
నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28న నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో రైతు ధర్నా నిర్వహించుకునేందుకు బీఆర్ఎస్…
తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను మం జూరు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. గ్రామసభల నిర్వహణ, ప్రజల స్పందన, నాలుగు పథకాలకు…
తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ఘన్పూర్, చేవెళ్లతోపాటు మొత్తం 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అలాగే భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్నగర్ 3 మున్సిపాలిటీలను…
ఎంపీ ఈటల రాజేందర్పై కేసు నమోదైంది. నారపల్లి చెందిన గ్యార ఉపేందర్ ఇచ్చిన పిర్యాదుపై పోచారం పోలీసులు 126(2),115(2),352,351(2),r/w 189(2),r/w 191(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసులు…
నాగర్కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, మైలారంలో జరుగుతున్న మైనింగ్ పనులను తక్షణం నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. మైనింగ్ పనులు నిలిపివేయాలని కోరుతూ గత కొద్దిరోజులుగా తీవ్ర…
సింగరేణి కాలుష్యంతో ఊపిరితిత్తులు దెబ్బతిని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన బుర్రా తుకారాం…
తన భార్య ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియోలో బాధ్యుల పేర్లు స్పష్టంగా చెప్పినా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని సినీ జర్నలిస్టు ప్రభు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో…









