అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌ర ప్ర‌క్రియ‌, అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త ఈ ప్ర‌భుత్వానిదేన‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ…

Continue Reading →

100 శాతం రుణ‌మాఫీ అయింద‌ని నిరూపిస్తే..మా ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ స‌వాల్

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరిలోనైనా వంద శాతం రుణ‌మాఫీ అయింద‌ని రాసిస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్…

Continue Reading →

రైతు కూలీలకు 12 వేలు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రజల దృష్టిని మళ్లించడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎత్తుగడలు వేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. బిఆర్ఎస్ పోరాటం చేయడంతోనే కాంగ్రెస్ రైతుభరోసా ఇచ్చిందని చెప్పడానికి ప్రయత్నాలు…

Continue Reading →

మూసీలోకి యథేచ్ఛగా రసాయన వ్యర్థాలు.. చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న పీసీబీ అధికారులు

మూసీలో రసాయన వ్యర్థాలు వదులుతున్న పరిశ్రమలపై, రసాయన పరిశ్రమలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు…

Continue Reading →

కొత్త రేషన్‌కార్డుల మార్గదర్శకాలు

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు(ఆహార భద్రత కార్డులు) మంజూరుపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డులు లేనివారికి అవకాశం కలుగుతుంది. మంత్రివర్గ…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్

 ఓ కాంట్రాక్టు ఉపాధ్యాయురాలు నుంచి లంచం(Bribe) తీసుకుంటూ ప్రిన్సిపాల్‌ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో గురువారం…

Continue Reading →

చెరువులు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టం : హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నా ఇరిగేషన్‌ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం శంషాబాద్‌ మున్సిపాలిటీలోని గొల్లవానికుంట, ధర్మోజికుంటలు…

Continue Reading →

లాయర్ తో కలిసి ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్

ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్‌ ఏసీబీ ఆఫీస్‌కు…

Continue Reading →

తిరుపతి తొక్కిసలాట మృతులకు ఏపీ ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం

తిరుపతిలో తొక్కిసలాట మృతులకు రూ. 25 లక్షల పరిహారం అందించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా 48 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం…

Continue Reading →

గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలి : వైఎస్‌ జగన్‌

తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర…

Continue Reading →