తెలుగుదేశం పార్టీ దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భయానక వాతావరణం నెలకొందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే…
తాజా వార్తలు

ఈ నెల 11న టీడీపీఎల్పీ సమావేశం జరుగుతుందని టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం అనంతరం పార్టీ…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఏపీలో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు…
ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల దృష్టిలో వివాదస్పదుడిగా పేరుతెచ్చుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్రెడ్డి సెలవుపై వెళ్లారు. సాధారణ పరిపాలన శాఖ ఆదేశాల మేరకు గురువారం ఆయన సెలవు పెట్టి…
ఏపీలో అధికారం కోల్పోవడంతో వైసీపీకి చెందిన పలువురు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. నిన్న భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయగా అదేబాటలో…
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా.. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుటకు మరియు పర్యావరణ సమతుల్యత కాపాడుటకు ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’…
ఏపీలో ఓటమిపై సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి(YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం వెలువడ్డ ఫలితాల అనంతరం తాడేపల్లిలోని నివాసంలో సాయంత్రం మీడియా సమావేశంలో మాట్లాడారు.…
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి అధికార ఎన్డీఏనే విజయం వరించింది. అయితే విజయం ఎన్డీఏదే అయినా గత ఎన్నికలతో పోల్చుకుంటే ఆ కూటమి బాగా నష్టపోయింది. ప్రతిపక్ష…
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో(Cantonment By-elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్(Shri Ganesh) విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురు నివేదితపై…
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగలింది. 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలుస్తామన్న వైఎస్ జగన్ అంచనాలు తలకిందులయ్యాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం…









