నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసుఫ్అలీ కార్యాలయ సమయంలో నిద్రపోవడంపై సమాచార హక్కు చట్టం సలహా సహాయ సమితి, సాధన సమితి ప్రతినిధులు శుక్రవారం నిరసన…
తాజా వార్తలు

ఛత్తీస్గఢ్లో శనివారం ఉదయం జరిగిన పేలుడులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బెమెతారా జిల్లా ఎస్పీ రామకృష్ణ సాహూ…
చెరువులో విష ప్రయోగం చేయడంతో భారీగా చేపలు మృతి చెందాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట పట్టణ పరిధి కుడకుడ 1వ…
అవినీతి ఆరోపణలు రావడంతో ఆకస్మిక బదిలీలు 3 జీఎంలు, 3 ప్రాజెక్ట్ ఆఫీసర్లపై వేటు ప్రజల నుంచి మైనింగ్ శాఖపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ…
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు…
తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. పాలిటెక్నిక్ డిప్లొమో విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన…
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు…
తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఐదు నెలల్లోనే దాదాపు 70 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనిబట్టి అవినీతి, లంచాలు ఏస్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థమవుతున్నది. గత…
చర్యలు చేపట్టని అధికారులు పరిశ్రమల ఏర్పాటులో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా పాటించడం లేదు. దీంతో వాటి పరిసర ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. మూడు రోజుల క్రితం…
ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్ కలెక్టర్ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ…









