కార్యాలయంలో మిర్యాలగూడ మున్సిపల్‌ కమిషనర్‌ గాఢ నిద్ర..

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్‌ కమిషనర్‌ యూసుఫ్‌అలీ కార్యాలయ సమయంలో నిద్రపోవడంపై సమాచార హక్కు చట్టం సలహా సహాయ సమితి, సాధన సమితి ప్రతినిధులు శుక్రవారం నిరసన…

Continue Reading →

ఛత్తీస్‌గఢ్‌ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన.. ఆరుగురు గాయపడ్డారన్న ఎస్పీ

 ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం జరిగిన పేలుడులో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బెమెతారా జిల్లా ఎస్పీ రామకృష్ణ సాహూ…

Continue Reading →

సూర్యాపేట చెరువులో విష ప్రయోగం.. భారీగా చేపలు మృతి

చెరువులో విష ప్రయోగం చేయడంతో భారీగా చేపలు మృతి చెందాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట పట్టణ పరిధి కుడకుడ 1వ…

Continue Reading →

మైనింగ్ శాఖ ప్రక్షాళన !

అవినీతి ఆరోపణలు రావడంతో ఆకస్మిక బదిలీలు 3 జీఎంలు, 3 ప్రాజెక్ట్ ఆఫీసర్లపై వేటు ప్రజల నుంచి మైనింగ్ శాఖపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆ…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఈసీ అనుమతి.. ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఆదేశం

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు…

Continue Reading →

తెలంగాణ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలయ్యింది. పాలిటెక్నిక్‌ డిప్లొమో విద్యార్థులు బీటెక్‌, బీఫార్మసీ రెండో సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు పొందడం కోసం ప్రవేశాలకు సంబంధించిన…

Continue Reading →

అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు : నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి

అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ చందనాదీప్తి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో 5 నెలల్లో ఏసీబీ వలలో 70 మంది అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఐదు నెలల్లోనే దాదాపు 70 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనిబట్టి అవినీతి, లంచాలు ఏస్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థమవుతున్నది. గత…

Continue Reading →

ఆగని పారిశ్రామిక ప్రమాదాలు

చర్యలు చేపట్టని అధికారులు పరిశ్రమల ఏర్పాటులో నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా పాటించడం లేదు. దీంతో వాటి పరిసర ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. మూడు రోజుల క్రితం…

Continue Reading →

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్‌ కలెక్టర్‌ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ…

Continue Reading →