ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్ కలెక్టర్ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ…
తాజా వార్తలు

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. ప్రయివేటు రంగంలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించాం. అయినప్పటికీ నిరుద్యోగులకు, యువతకు దూరం…
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వరకు కవిత రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు…
టీఎస్ ఎప్సెట్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి విడుదల చేశారు.…
తెలంగాణ రాష్ర్టాన్ని సూచించే అధికారిక సంక్షిప్త నామాన్ని ప్రభుత్వం ‘టీజీ’గా మారుస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు,…
బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామశివారులో ఏర్పాటు చేసే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డిని కోరారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని…
లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు శాఖ ఉద్యోగులు ఎంత చిన్న మొత్తమైనా ఫిర్యాదు చేయండి: ఏసీబీ ప్రభుత్వ ఉద్యోగి…
కంపెనీల నుంచి వెలువడుతున్న కెమికల్ పొగ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం పంటలు నష్టపోతున్నామని రైతుల ఆవేదన పట్టించుకోని సంబంధిత అధికారులు షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో…
జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న పునర్విభజన అంశాలపై ముఖ్యమంత్రి ఏ రేవంత్…
కాలుష్య నివారణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణ యోగ్యం కాని విధానాలతో ప్రయోగాలు చేస్తూ రోజు రోజుకు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పాలకులు…









