రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్‌ కలెక్టర్‌ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ…

Continue Reading →

2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చిన‌ప్ప‌టికీ.. నిరుద్యోగుల‌కు దూర‌మ‌య్యాం : కేటీఆర్

ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో ప్ర‌భుత్వ రంగంలో 2 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇచ్చాం.. ప్ర‌యివేటు రంగంలో 24 ల‌క్ష‌ల మందికి ఉపాధి క‌ల్పించాం. అయిన‌ప్ప‌టికీ నిరుద్యోగుల‌కు, యువ‌త‌కు దూరం…

Continue Reading →

ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ మ‌ద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత జ్యుడిషియ‌ల్ రిమాండ్ పొడిగించారు. సీబీఐ కేసులో జూన్ 3వ తేదీ వ‌ర‌కు క‌విత రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు…

Continue Reading →

టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌

 టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ ఫ‌లితాల‌ను విద్యాశాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి క‌లిసి విడుద‌ల చేశారు.…

Continue Reading →

TS నుండి TG గా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల..

తెలంగాణ రాష్ర్టాన్ని సూచించే అధికారిక సంక్షిప్త నామాన్ని ప్రభుత్వం ‘టీజీ’గా మారుస్తూ సీఎస్‌ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు,…

Continue Reading →

పోతారంలోఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దుచేయాలి

బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామశివారులో ఏర్పాటు చేసే ఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దు చేయాలని గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని…

Continue Reading →

రూ.లక్ష.. 50 వేలు.. 30 వేలు !

లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు శాఖ ఉద్యోగులు ఎంత చిన్న మొత్తమైనా ఫిర్యాదు చేయండి: ఏసీబీ ప్రభుత్వ ఉద్యోగి…

Continue Reading →

కాలుష్య కోరలు !

కంపెనీల నుంచి వెలువడుతున్న కెమికల్ పొగ వ్యర్థాలతో భూగర్భ జలాలు కలుషితం పంటలు నష్టపోతున్నామని రైతుల ఆవేదన పట్టించుకోని సంబంధిత అధికారులు షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో…

Continue Reading →

తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య పున‌ర్విభ‌జ‌న అంశాలపై ఫోక‌స్‌.. నివేదిక సిద్ధం చేయాల‌ని అధికారుల‌కు సీఎం ఆదేశం

జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మ‌ధ్య అప‌రిష్కృతంగా ఉన్న పునర్విభజన అంశాలపై ముఖ్యమంత్రి ఏ రేవంత్…

Continue Reading →

ప్రజారోగ్యానికి కాలుష్యపు కాటు

కాలుష్య నివారణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణ యోగ్యం కాని విధానాలతో ప్రయోగాలు చేస్తూ రోజు రోజుకు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పాలకులు…

Continue Reading →