రేపు తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్

 బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్‌లో ప్రెస్ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు జ‌ర‌గ‌నుంది. లోక్‌స‌భ…

Continue Reading →

13వ తేదీన వేత‌నంతో కూడిన సెల‌వు.. ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

తెలంగాణలో ఈ నెల 13వ తేదీన‌ 17 ఎంపీ స్థానాల‌కు ఎన్నిక‌లు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం సెల‌వు విష‌యం…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో 301.03 కోట్లు సీజ్‌ : సీఈవో వికాస్‌రాజ్‌

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రూ.301.03 కోట్ల నగదు, విలువైన వస్తువులను సీజ్‌ చేశామని రాష్ట్ర సీఈవో వికాస్‌రాజ్‌ తెలిపారు. మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌…

Continue Reading →

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పరిశీలకుడిగా రాహుల్‌ బొజ్జ

వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ క్యాడర్‌కు చెందిన 2000 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌హెచ్‌ రాహుల్‌ బొజ్జను…

Continue Reading →

ఆలయ భూములు కబ్జా కానివ్వొద్దు : దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌

ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ అధికారులను ఆదేశించారు. ఎండోమెంట్‌ కమిషనర్‌ కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆమె ప్రత్యేక…

Continue Reading →

ప‌ట్ట‌భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీఆర్ఎస్ అభ్య‌ర్థి రాకేశ్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు

న‌ల్ల‌గొండ – ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌కు బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ఏనుగుల రాకేశ్ రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. న‌ల్ల‌గొండ జిల్లా…

Continue Reading →

కేసీఆర్ బస్సు యాత్ర మరో రోజు పొడిగింపు

బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌స్సు యాత్ర మ‌రో రోజు పొడిగించారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్డు…

Continue Reading →

ఉత్తరాఖండ్‌ అడవుల్లో ఆరని కార్చిచ్చు.. ఐదుగురు మృతి

ఉత్తరాఖండ్‌ (Uttarakhand) అడవుల్లో (forest) చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. బలమైన కార్చిచ్చు కారణంగా అక్కడి అడవులు తగలబడిపోతున్నాయి. దీంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌…

Continue Reading →

ఏపీ డీజీపీగా హరీశ్‌ గుప్తా నియామకం

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా హరీశ్‌ గుప్తా నియామకమయ్యారు. డీజీపీగా హరీశ్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి సూచనలు…

Continue Reading →

అడవులతోనే మనుగడ సాధ్యం : టీఎస్‌ఎఫ్‌డీసీ మేనేజర్‌ గోగు సురేశ్‌కుమార్‌

 అడవులతోనే మనుగడ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎఫ్‌డీసీ) మేనేజర్‌ గోగు సురేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముదిగుంటలో ప్రజలు, పశువుల కాపరులకు అగ్ని ప్రమాదాల…

Continue Reading →