బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది. లోక్సభ…
తాజా వార్తలు

తెలంగాణలో ఈ నెల 13వ తేదీన 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు విషయం…
తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రూ.301.03 కోట్ల నగదు, విలువైన వస్తువులను సీజ్ చేశామని రాష్ట్ర సీఈవో వికాస్రాజ్ తెలిపారు. మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్…
వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ క్యాడర్కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎస్హెచ్ రాహుల్ బొజ్జను…
ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆమె ప్రత్యేక…
నల్లగొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ తరపున ఏనుగుల రాకేశ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నల్లగొండ జిల్లా…
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర మరో రోజు పొడిగించారు. మే 11వ తేదీన ఉదయం 10 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో రోడ్డు…
ఉత్తరాఖండ్ (Uttarakhand) అడవుల్లో (forest) చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. బలమైన కార్చిచ్చు కారణంగా అక్కడి అడవులు తగలబడిపోతున్నాయి. దీంతో ఆర్మీ, ఎయిర్ఫోర్స్…
ఆంధ్రప్రదేశ్ డీజీపీగా హరీశ్ గుప్తా నియామకమయ్యారు. డీజీపీగా హరీశ్ గుప్తాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ జవహర్రెడ్డికి సూచనలు…
అడవులతోనే మనుగడ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) మేనేజర్ గోగు సురేశ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముదిగుంటలో ప్రజలు, పశువుల కాపరులకు అగ్ని ప్రమాదాల…









