ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్ కోరారు. మంగళవారం హైదరాబాద్లోని…
తాజా వార్తలు

ఈసీని వివరణ కోరిన హైకోర్టు ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ…
ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ(Farmers loans) చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. సోమవారం నిజామాబాద్లో(Nizamabad) పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) ప్రచార సభలో…
భువనగిరి(Bhuvanagiri) పార్లమెంట్ స్థానానికి భారత రాష్ట్ర సమితి పార్టీ(BRS) అభ్యర్థిగా క్యామ మల్లేష్(Kyama Mallesh) రెండు సెట్లతో తన నామినేషన్( Nomination) పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు…
అధికారిక ఖాతా తెరిచిన తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ కరప్షన్ ఫ్రీ తెలంగాణ దిశగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరో కీలక నిర్ణయం…
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయానికి…
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, కోరుకంటి…
నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి సెట్ నామినేషన్ పత్రాలను నాగర్కర్నూల్…
ఓ భూమిని ఎల్ఆర్ఎస్ చేయడం కోసం టీపీఎస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి…
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. 17…









