ఏపీ సీఎంపై రాయి దాడి కేసులో అనుమానితుడు అరెస్టు

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ పై రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు అనుమానితుడిని అరెస్టు చేశారు. అతడికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి విజయవాడ…

Continue Reading →

నామినేషన్ వేసిన బీజేపీ నేతలు డికె అరుణ, ఈటల రాజేందర్

మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి డికె అరుణ, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్లు దాఖలు…

Continue Reading →

మాదిగలకు రెండు ఎంపీ సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు దీక్ష

పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని…

Continue Reading →

పరిశ్రమల వల్ల జరిగే కాలుష్యాలపై చర్యలు తీసుకోవాలి : టీఎస్ పీసీబీ సభ్యులు చింపుల సత్యనారాయణరెడ్డి

పరిశ్రమల వల్ల జరిగే కాలుష్యాలపై పీసీబీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని టీఎస్ పీసీబీ సభ్యులు చింపుల సత్యనారాయణరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు…

Continue Reading →

రూ.10 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డ డీటీ

ఏపీలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు రెడ్‌హ్యండెడ్‌గా చిక్కాడు. మచిలిపట్నంలోని పౌరసరఫరాల శాఖలో డీటీ(DT) గా పనిచేస్తున్న చెన్నూర్‌ శ్రీనివాస్‌ అనే…

Continue Reading →

ఈ నెల18న తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ కీల‌క స‌మావేశం

ఈ నెల 18వ తేదీన తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ కీల‌క స‌మావేశం నిర్వ‌హించ‌నుంది. ఈ స‌మావేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నుంది. 17 పార్ల‌మెంట్…

Continue Reading →

కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా టీఎన్‌ వంశా తిలక్

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్‌ వంశా తిలక్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యవర్గం ఓ ప్రకటనను విడుదలచేసింది.…

Continue Reading →

వరంగల్‌ పార్లమెంటుకు బీఆర్‌ఎస్‌ సమన్వయకర్తలను నియమించిన కేటీఆర్‌

లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ దూసుకెళ్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్‌ఎస్‌‌.. ప్రచారంలోనూ మిగిలిన పార్టీల కంటే…

Continue Reading →

ఏసీబీ వలలో అవినీతి తిమింగలాలు.. లంచం తీసుకుంటూ పట్టుబడిన పలువురు అధికారులు

లంచం తీసుకుంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు అధికారులు ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. నిందితులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరా ల్లోకి వెళ్తే..…

Continue Reading →

చింత‌మ‌డ‌క‌లో శ్రీరామ‌న‌వమి వేడుక‌లు.. కేసీఆర్ దంప‌తుల‌ను ఆహ్వానించిన గ్రామ‌స్తులు

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి స్వ‌గ్రామం చింత‌మ‌డ‌క‌లో ఈ నెల 17వ తేదీన శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను నిర్వ‌హించనున్నారు. ఈ క్ర‌మంలో సీతారాముల క‌ల్యాణ మ‌హోత్స‌వ వేడుక‌కు…

Continue Reading →