వర్షపు నీరు వృదా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సన్నద్దం కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి…
తాజా వార్తలు

మన్నెగూడ భూవివాదం కేసులో కల్వకుంట్ల కన్నారావుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడలోని…
గత కేసీఆర్ సర్కార్ హయాంలో అభివృద్ధి చేసిన మరో ఆరు కొత్త పారిశ్రామిక వాడలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటిలో కంపెనీలకు భూములను కేటాయించేందుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు చేస్తున్నది.…
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై ఆరోపణల పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తంచేశారు. అసత్య ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఓ…
మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నవీ ముంబై (Navi Mumbai)లోని ఎమ్ఐడీసీ (MIDC)లో గల నవభారత్ ఇండస్ట్రియల్ కెమికల్ కంపెనీ (Navabharat Industrial Chemical…
అడవులను రక్షించుకోవాలి.. పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే మానవుడి మనుగడే ప్రశ్నార్థకం.. పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టాలి.. తమలపాకుతో నువ్వట్లంటే, తలుపు చెక్కతో నేన్నిట్లంటా అన్నట్లుగా వ్యవహరిస్తున్నది మానవాళితో ప్రకృతి. విశ్వవ్యాప్తంగా…
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మంగళవారం జరగాల్సిన ఓట్ల లెక్కింపు…
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పరిధిలోని టాటానగర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ కాటన్ బెడ్ కంపెనీలో సోమవారం మధ్యాహ్నం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం…
హైదరాబద్ నగరంలోని అత్తాపూర్లోని(Athapur) ఓ అట్టపెట్టెల గోదాంలో(Carton warehouse) అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.…
సీఎం రేవంత్ సర్కార్ కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండం అవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవ…









