గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపీ సంతోష్ కుమార్ కు గుర్తింపు పర్యావరణ రక్షణకు పాటుపడినందుకు అవార్డు అందించిన ప్రముఖ మీడియా సంస్థ నెట్ వర్క్ 18…
తాజా వార్తలు

వాళ్లు చెప్పిందే ఫైనల్.. లేదంటే బెదిరింపులు న్యాయం చేయాలంటూ బాధితుల మొర అధికారుల చుట్టూ ప్రదక్షిణలు అయినా పట్టించుకోని అధికార యంత్రాంగం ఎలాంటి సమాచారం లేకుండానే ప్రజాభిప్రాయ…
తరచూ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అగ్నిమాపక నిబంధనలు పాటించని పలు ఆసుపత్రులు, మాల్స్ కు జీహెచ్ఎంసీ ఈవీడీఎం నోటీసులు అందించింది.…
ఒక వ్యక్తి ఇంట్లో ఎంత డబ్బు ఉండవచ్చు..? ఒకవేళ లెక్కకు మించి ఉంటే ఏంటి పరిస్థితి..? ఎక్కువగా ఉన్న డబ్బుకు లెక్కలు లేకపోతే…? ఇంట్లో ఎక్కువ డబ్బు…
హైదరాబాద్ నగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 25 శనివారం ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వనస్థలిపురం–దిల్సుఖ్ నగర్ మార్గంలో ఎల్బీ నగర్…
సంగారెడ్డి డీఈఓ కార్యాలయం, ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మార్చి24న రూ.50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు డీఈఓ రాజేష్. శుక్రవారం 7గంటల పాటు సంగారెడ్డి…
పిసిబి అధికారుల జీతాలు పరిశ్రమలు చెల్లించే ఫీజుల రూపంలో వచ్చే ప్రభుత్వ ఆదాయంతో ఇవ్వటం లేదా..? అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉన్నది దేనికి..? దాని పని…
పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ వచ్చే తెలంగాణాకు హరిత హారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖ కు చెందిన అనువైన భూములు గుర్తించి వాటిలో పెద్ద…
సంగారెడ్డి జిల్లా డీఈఓ రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డీఈఓ తోపాటు రామకృష్ణ అనే అసిస్టెంట్ కూడా ఏసీబీకి చిక్కారు. మార్చి 24న సంగారెడ్డి…
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఓ పంచాయతీ కార్యదర్శి. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మి, ఎడమల లక్ష్మా రెడ్డి అనే కాంట్రాక్టర్ నుండి రూ.…









