భూ భారతితో శాశ్వత పరిష్కారం : కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

భూ భారతి చట్టం-2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిస్కారం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్‌వీ…

Continue Reading →

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఎఫ్‌వో రవీందర్‌ రెడ్డి

 అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా 14 నుండి కొనసాగిన అగ్ని మాపక వారోత్సవాలు నేటితో ముగిశాయి. ఇవాళ చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్ని ప్రమాదాలపై…

Continue Reading →

సూర్యాపేటలో విషాదం.. కాలేజ్ భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని సూసైడ్

కాలేజ్ భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదం సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో…

Continue Reading →

 కంచ గచ్చిబౌలిలో అడవులు లేవని వాదిస్తే.. అక్కడే జైలు కట్టి అందులోనే వేస్తాం.. సుప్రీంకోర్టు

కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ సర్కార్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చెట్లు కొట్టేసే…

Continue Reading →

తెలంగాణ పీసీబీ అప్పిలేట్ అథారిటీ ఛైర్మన్ గా జస్టిస్ సాంబశివరావు నాయుడు!

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సాంబశివరావు నాయుడు పేరు ఖరారైంది. అయితే పీసీబీ అప్పిలేట్ అథారిటీలో మరో ఇద్దరు…

Continue Reading →

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అధికార దాహంతో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వారం నుంచే కూల్చే యత్నం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణలు చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగటి కలలు…

Continue Reading →

మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్: సీఎం రేవంత్

 పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటారని సిఎం తెలిపారు. ఆయన…

Continue Reading →

 టోల్ గేట్ డబ్బులు చెల్లించమని అడిగినందుకు టోల్ సిబ్బందిపై దాడి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎగ్జిట్ 17వ టోల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ గేట్ డబ్బులు చెల్లించమని అడిగినందుకు కొందరు వ్యక్తులు టోల్ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడి…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌

అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) వలలో మరో అవినీతి తిమింగళం చిక్కింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. మేడ్చల్‌ జిల్లా శేరిలింగంపల్లి…

Continue Reading →

ఇంటి పేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారు

ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూశారు. ప్రకృతి ప్రేమికుడి మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి…

Continue Reading →