హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు ఊరట.. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేత

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పంజాగుట్ట పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కోట్టివేసింది. రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి చక్రధర్‌గౌడ్‌…

Continue Reading →

2025-26 తెలంగాణ బడ్జెట్ @ రూ.3,04,965 కోట్లు

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక శాఖ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన శాసన…

Continue Reading →

రసాయన, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలి.. శాసనమండలిలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న దుండిగల్ తండా లు, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి తదితర ప్రాంతాల్లో పరిశ్రమలు వెదజల్లుతున్న వాయు,…

Continue Reading →

ఆయిల్‌ రీసైక్లింగ్‌ పరిశ్రమను తరలించాల‌ని యాదాద్రి క‌లెక్ట‌ర్‌కు విన‌తి

ఆయిల్‌ రీసైక్లింగ్‌ పరిశ్రమను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించి అనారోగ్యం భారిన పడుతున్న గ్రామస్తులను కాపాడాలని మాజీ సర్పంచ్‌ దేవరకొండ వేణుగోపాల్‌ కోరారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో…

Continue Reading →

 పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని న‌ల్ల‌గొండ‌ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను అవసరమైతే వ్యవసాయ సీజన్ కు ముందే ఆయా…

Continue Reading →

అసెంబ్లీలో కేటీఆర్ తో తీన్మార్ మ‌ల్ల‌న్న భేటీ

అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హ‌రీశ్‌రావుతో ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న క‌లిశారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ నేత‌ల‌తో తీన్మార్ మ‌ల్ల‌న్న బీసీ…

Continue Reading →

ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్న కేటీఆర్‌

భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

Continue Reading →

ప్రకృతితో పరాచకాలొద్దు..!

మానవ తప్పిదాల వల్ల విపత్తులు ఒకదానివెంట ఒకటి తోసుకువస్తున్నాయి. ఆపార ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతున్నాయి. వాతావరణంలో తలెత్తుతున్న అనేక మార్పులు ప్రకృతి వైపరీత్యాలకు దారితీస్తున్నాయి. ఒక్క…

Continue Reading →

టీటీడీ అధికారుల తీరుపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆవేదన

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న సిఫారసు…

Continue Reading →

మ్యుటేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ జానయ్య

మెదక్ మున్సిపల్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగాయి. మెదక్ మున్సిపాలిటీ 2వ వార్డ్‌కు చెందిన…

Continue Reading →