గ్రూప్-2 ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన టీజీపీఎస్సీ

 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్ష ఫలితాలు మంగళవారం సాయంత్రం విడుదలయ్యాయి. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుప‌రిచింది. 783 పోస్టుల భర్తీకి…

Continue Reading →

శ్రీచైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు

శ్రీచైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మాదాపూర్‌లోని హెడ్‌ ఆఫీస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎపి, తెలంగాణతో పాటు 10 ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. అధికారులు…

Continue Reading →

నల్లమల అడవులలో అగ్ని ప్రమాదం

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని నల్లమల అడవులలో కార్చిచ్చు రాజుకున్నది. నాలుగైదు రోజుల నుంచి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. దాదాపు 100 ఎకరాల్లో…

Continue Reading →

టీఎన్జీవో కోశాధికారి శ్రీనివాసరావు మృతి

టీఎన్జీవో కోశాధికారి, ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్‌ బొట్టు శ్రీను, అలియాస్‌ తెలంగాణ శ్రీను ఆదివారం మృతిచెందారు. గతంలో బ్రెయిన్‌…

Continue Reading →

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్‌ నేత డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్‌ నేత డాక్టర్‌ దాసోజు శ్రవణ్‌ పేరును పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు నామినేషన్‌ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించాలని పార్టీ…

Continue Reading →

 పరిశ్రమల కాలుష్యాన్ని నివారించాలని బాచుపల్లిలో భారీ ర్యాలీ..

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు పరిశ్రమల కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు. గత కొంతకాలంగా…

Continue Reading →

పచ్చని అడవిని కాలుష్యం చేస్తామంటే ఊరుకోము : జేఏసీ నాయకులు

ప్యారానగర్‌లో డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసి అడవిని కాలుష్యం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్‌లో ప్రభుత్వం ఏర్పాటు…

Continue Reading →

ఈనెల 11న బీఆర్ఎస్ శాస‌న‌స‌భా ప‌క్ష స‌మావేశం

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 11 వ తేదీ (మంగళవారం) నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం జ‌ర‌గ‌నుంది. పార్టీ అధినేత కేసీఆర్…

Continue Reading →

మహిళల భాగస్వామ్యంతోనే తెలంగాణ ప్రగతి: కేసీఆర్‌

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తి ని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు…

Continue Reading →

12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తొలి రోజు ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు శుక్రవారం…

Continue Reading →