మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి నుండి లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి పట్టుబడిన సంఘటన గురువారం సాయంత్రం ధర్మపురిలో చోటు చేసుకుంది. బాధితుడు పైడిపెల్లి మహేష్…
తాజా వార్తలు

ఓ వ్యక్తి నుంచి రూ. 70 వేల లంచం తీసుకుంటూ ప్రత్యక్షంగా చౌటుప్పల్ విద్యుత్ శాఖ ఏడీఈ శ్యామ్ప్రసాద్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు తెలిపిన…
తెలంగాణ రాష్ట్రంలోని కొందరు ఉన్నతాధికారులు భూముల్లో వాటాలు, పర్సంటేజీల వసూళ్లలో విజృంభిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్కు అతిచేరువలో ఉండే ఓ జిల్లా కలెక్టర్ వ్యవహారం అందరినీ…
తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులను మట్టికరిపించారు.…
దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో 42 ఏళ్ల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని మహా కుంభాభిషేకం నిర్వహించడంపై రాష్ట్ర దేవాదాయ…
నిజామాబాద్ సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఎసిబి సోదాలు కలకలం రేపాయి. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ ను రెడ్…
ఉపాధ్యాయ కోటా ఎంఎల్సి ఎన్నికల ఫలితాలు వెలువడ్డా యి. నల్గొండ -ఖమ్మం -వరంగల్ ఉపాధ్యాయ ఎంఎల్సిగా పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ టీచర్…
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా కోర్టులోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా..…
భారత్ ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35 శాతం, బల్క్…
నాగర్కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బిసి) సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి. హైడ్రా కమిషనర్…








