ఎసిబి వలలో ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కందుకూరి శ్రీనివాస్‌

మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి నుండి లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఏసీబీకి పట్టుబడిన సంఘటన గురువారం సాయంత్రం ధర్మపురిలో చోటు చేసుకుంది. బాధితుడు పైడిపెల్లి మహేష్…

Continue Reading →

ఎసిబి వలలో చౌటుప్పల్ విద్యుత్ శాఖ అధికారి

ఓ వ్యక్తి నుంచి రూ. 70 వేల లంచం తీసుకుంటూ ప్రత్యక్షంగా చౌటుప్పల్ విద్యుత్ శాఖ ఏడీఈ శ్యామ్‌ప్రసాద్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ అధికారులు తెలిపిన…

Continue Reading →

కలెక్టర్‌ కలెక్షన్ల దందా!

తెలంగాణ రాష్ట్రంలోని కొందరు ఉన్నతాధికారులు భూముల్లో వాటాలు, పర్సంటేజీల వసూళ్లలో విజృంభిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌కు అతిచేరువలో ఉండే ఓ జిల్లా కలెక్టర్‌ వ్యవహారం అందరినీ…

Continue Reading →

మల్క కొమరయ్య, అంజిరెడ్డికి ప్రధాని మోదీ అభినందన..

 తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-మెదక్‌ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రత్యర్థులను మట్టికరిపించారు.…

Continue Reading →

మంత్రి కొండా సురేఖను అభినందించిన సోనియాగాంధీ

దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఆలయంలో 42 ఏళ్ల తర్వాత ప్రత్యేక చొరవ తీసుకొని మహా కుంభాభిషేకం నిర్వహించడంపై రాష్ట్ర దేవాదాయ…

Continue Reading →

ఎసిబి వలలో నిర్మల్ సబ్ రిజిస్ట్రార్

నిజామాబాద్ సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఎసిబి సోదాలు కలకలం రేపాయి. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్ట్రార్ ను రెడ్…

Continue Reading →

ఉపాధ్యాయ ఎంఎల్‌సిలుగా పింగిలి శ్రీపాల్, మల్క కొమురయ్య విజయం

ఉపాధ్యాయ కోటా ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలు వెలువడ్డా యి. నల్గొండ -ఖమ్మం -వరంగల్ ఉపాధ్యాయ ఎంఎల్‌సిగా పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ -మెదక్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ టీచర్…

Continue Reading →

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్‌

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమయ్య జిల్లా కోర్టులోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా..…

Continue Reading →

భారత్ ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

భారత్ ఫార్మా రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలోని ఫార్మా ఆదాయంలో 35 శాతం, బల్క్…

Continue Reading →

టన్నెల్‌ సహాయకచర్యల్లో హైడ్రా

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బిసి) సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి. హైడ్రా కమిషనర్‌…

Continue Reading →